Andhra Pradesh: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ బదిలీ.. కొత్తగా ఎవరంటే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సీఐడీ కొత్త చీఫ్‌గా సంజయ్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని...

Andhra Pradesh: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ బదిలీ.. కొత్తగా ఎవరంటే..
Andhra Pradesh Cid
Follow us

|

Updated on: Jan 24, 2023 | 7:34 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సీఐడీ కొత్త చీఫ్‌గా సంజయ్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా సంజయ్, 1996 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన వ్యక్తి. ఇక ఇప్పటివరకు సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్‌ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయితే అనూహ్యంగా సునీల్‌కుమార్‌ బదిలీపై ఇప్పుడు అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. సునీల్‌కుమార్‌పై నివేదిక తెప్పించుకున్న సర్కార్, ఆయనపై వచ్చిన విమర్శల ఆధారంగా ఈ బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక ఈ ప్రచారానికి కారణం లేకపోలేదు. సునీల్ కుమార్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం అతనికి మరే ఇతర బాధ్యతలు అప్పగించకుండా జీఏడీ కి రిపోర్ట్ చేయాలని పేర్కొంది. అంటే ఆయనకు ఇతర పదవి ఇవ్వకుండా పక్కకు పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనితో సునీల్‌కుమార్‌ ట్రాన్స్‌ఫర్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఏపీ సీఐడీ చీఫ్‌గా సంజయ్‌ను నియమించిన ప్రభుత్వం అతనికి అదనపు బాధ్యతలు అప్పగించింది. విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీ బాధ్యతలను అలాగే కొనసాగించింది. అతి త్వరలోనే సంజయ్ ఏపీ సీఐడీగా బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది.

మరోవైపు సునీల్ కుమార్ అనూహ్య బదిలీతో మరికొంతమంది అధికారుల బదిలీలు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరికొద్దిరోజుల్లో ఈ బదిలీలు కూడా ఉండొచ్చని సమాచారం. అయితే ఆ బదిలీలు ఏ శాఖలో ఉంటాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు