పెంపుడు శునకాలపై పన్ను !! ఆ రాష్ట్రంలో కొత్త రూల్..
మధ్యప్రదేశ్ లోని సాగర్ నగరం కొత్త చట్టం తీసుకురాబోతోంది. శునకాలను పెంచుకునేవారిపై పన్నులు విధించనుంది. ప్రజల భద్రత, పరిశుభ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
మధ్యప్రదేశ్ లోని సాగర్ నగరం కొత్త చట్టం తీసుకురాబోతోంది. శునకాలను పెంచుకునేవారిపై పన్నులు విధించనుంది. ప్రజల భద్రత, పరిశుభ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ తరహా పన్నులు విధించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తాజాగా సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో శునకాలను పెంచుకునే యజమానులకు పన్ను విధించడంపై నిర్ణయం తీసుకున్నారు. 48 మంది కౌన్సిలర్లు దీన్ని ఏకగీవ్రంగా ఆమోదించారు. త్వరలోనే న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై విధివిధానాలను రూపొందించనున్నట్లు సాగర్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ శుక్లా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదులుతున్న రైలెక్కుతూ ఒక్కసారిగా జారిపడ్డ మహిళ.. చివరికి ఏమైందంటే ??
25 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళపై యాసిడ్ దాడి..
అది ఇళ్లా.. దొంగల బజారా ?? ఏకంగా రూ.100కోట్ల పురాతన వస్తువులు
హలో మిస్టర్ దొంగ.. మా ఇంటికి రాకు.. వచ్చి నిరాశపడకు.. అంటూ..
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వరద.. సినిమాను మించిన సీన్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

