ED Inspections In Kurnool District : కర్నూలు జిల్లాలో ఈడీ తనిఖీల కలకలం.. ఎన్నికల్లో డబ్బుల ట్రాన్సాక్షన్‌పై విచారణ

uppula Raju

uppula Raju |

Updated on: Mar 23, 2021 | 12:44 PM

ED Inspections In Kurnool District : కర్నూలు జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మిగనూరులో ఒకచోట నంద్యాలలో

ED Inspections In Kurnool District : కర్నూలు జిల్లాలో ఈడీ తనిఖీల కలకలం.. ఎన్నికల్లో డబ్బుల ట్రాన్సాక్షన్‌పై విచారణ
Enforcement Directorate

ED Inspections In Kurnool District : కర్నూలు జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మిగనూరులో ఒకచోట నంద్యాలలో నాలుగు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన వారికి డబ్బులు ట్రాన్సాక్షన్ పై అధికారులు స్పై విచారణ చేస్తున్నారు. వీళ్లంతా ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే మునిసిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల డబ్బులు చేతులు మారాయని ఈడీ పలుమార్లు ఆరోపిస్తుంది. నిఘా వర్గాల సమాచారం మేరకు తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది.

Gold Price Falling : రోజురోజుకీ దిగివస్తున్న బంగారం ధరలు.. ఇప్పుడు పసిడిపై పెట్టుబడులు పెట్టవచ్చా..?

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్పష్టత.. ఎన్నికల జరపాలని ఆదేశించలేమన్న ధర్మాసనం

Telangana Assembly Sessions Live Updates: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. నైట్‌ కర్ఫ్యూపై ప్రకటించే ఛాన్స్‌

Naveen Polishetty: ‘నాకు తెలుసు సుశాంత్‌ నువ్వు ఇదంతా చూస్తున్నావని’. ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన జాతిరత్నాలు హీరో..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu