AP Lockdown: ఏపీలో లాక్ డౌన్ విధించండి.. ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ పీసీసీ చీఫ్ శైల‌జానాథ్

ఏపీలో కరోనా నివారణకు సంపూర్ణ లాక్ డౌన్ విధించాలాని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీపీ చీఫ్ శైలజనాథ్ డిమాండ్ చేశారు. కరోనాను అరికట్టేందుకు....

AP Lockdown: ఏపీలో లాక్ డౌన్ విధించండి.. ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ పీసీసీ చీఫ్ శైల‌జానాథ్
Sailajanath
Follow us

|

Updated on: May 05, 2021 | 8:55 AM

ఏపీలో కరోనా నివారణకు సంపూర్ణ లాక్ డౌన్ విధించాలాని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీపీ చీఫ్ శైలజనాథ్ డిమాండ్ చేశారు. కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని , తాత్కాలికంగా కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొత్తం వైద్య రంగాన్ని ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అందరికీ వైద్యం అందించాలన్నారు. ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు పొతుంంటే ప్రభుత్వం ఏం చేస్తుందని శైలజానాథ్‌ ప్రశ్నించారు. లాక్ డౌన్ విధించి ప్రతి ఇంటికి 7వేల నగదును నిత్యావసరాల సరుకులు ఇవ్వాలన్నారు. రెమిడెసివర్ ను 30 వేల రూపాయలకు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

దేశంలో, రాష్ట్రంలో కరోనా తీవ్రతకు బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలే కారణమని శైలజానాథ్‌ ఆరోపించారు. ఆరెస్సెస్‌ విధానాలను బీజేపీ అనుసరించడం వల్లే కరోనా విస్తరిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలనే జగన్ అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించాలని శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు.

Also Read: కర్ఫ్యూ సమయంలో శ్రీవారి దర్శనం ఉంటుందా.? క్లారిటీ ఇచ్చిన టీటీడీ

ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు