AP EAMCET Counselling 2021: ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. నేడు ఎంసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ప్రకటన
ఏపీ ఎంసెట్ మూడో విడత కౌన్సెలింగ్కు నేడు ప్రకటన విడుదల కానుంది. ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు 3న, ధ్రువపత్రాల పరిశీలన, కోర్సులు, కళాశాలల...
AP EAMCET Counselling 2021: ఏపీ ఎంసెట్ మూడో విడత కౌన్సెలింగ్కు నేడు ప్రకటన విడుదల కానుంది. ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు 3న, ధ్రువపత్రాల పరిశీలన, కోర్సులు, కళాశాలల ఎంపికకు ఆప్షన్ల నమోదుకు 4-5 వ తేదీల వరకు అవకాశం కల్పించారు. 7న సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. సీట్లు పొందిన వారు 8 నుంచి 11లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను https://apeamcet.nic.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ ఎం.ఎం.నాయక్ తెలిపారు. నిర్దేశించిన తేదీల్లో ఫీజులు చెల్లింపులు, కాలేజీల ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
Also Read: