Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నేడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ భేటీ.. ఉద్యోగుల డిమాండ్లుకు ఓకే చెప్పేనా..!

Andhra Pradesh: నేడు ఉద్యోగ సంఘాల‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమావేశం కానుంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కొంతకాలంగా ప్రభుత్వాన్ని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న..

Andhra Pradesh: నేడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ భేటీ.. ఉద్యోగుల డిమాండ్లుకు ఓకే చెప్పేనా..!
Cm Jagan
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 29, 2021 | 9:18 AM

Andhra Pradesh: నేడు ఉద్యోగ సంఘాల‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమావేశం కానుంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కొంతకాలంగా ప్రభుత్వాన్ని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించింది. కాగా, ఆర్థిక సమస్యలకు సంబంధించిన అంశాలను ఉద్యోగులు ప్రభుత్వం ముందు ఉంచారు.

11వ పీఆర్సీని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల హెల్త్ కార్డులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు వంటి పలు డిమాండ్స్‌ని ప్రభుత్వం ముందు ఉంచారు ఉద్యోగులు. అలాగే.. ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షనర్లకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలిన డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ జరుగనున్న సమావేశంలోనే ఉద్యోగులకు బకాయిలు ఎంత ఉందో ప్రభుత్వం ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 11వ పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

Also read:

WI vs BAN T20 World Cup 2021 Match Prediction: చావో రేవో తేల్చుకోనున్న బంగ్లా, వెస్టిండీస్.. ఓడితే సెమీస్ కష్టమే..!

Corona Virus: మూడో ముప్పు వైపుగా కరోనా కొత్త వేరియంట్‌.. లైవ్ వీడియో

News Watch: నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని నాయకుల్ని..అగ్గితోటి కడుగు మన రాజకీయ వ్యవస్థల్ని.. వీడియో

సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా
హైస్పీడ్ రైలు.. హైదరాబాద్ నుండి బెంగళూరు కేవలం 2 గంటల్లోనే..!
హైస్పీడ్ రైలు.. హైదరాబాద్ నుండి బెంగళూరు కేవలం 2 గంటల్లోనే..!
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతిక..బ్యూటిఫుల్ ఫొటోస్
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతిక..బ్యూటిఫుల్ ఫొటోస్
బాహుబలి సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
బాహుబలి సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
జపాన్‌ను భయపెడుతున్న అతి భారీ భూకంపం.. సునామీ కూడా..!
జపాన్‌ను భయపెడుతున్న అతి భారీ భూకంపం.. సునామీ కూడా..!
సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవ
సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవ
వాహనదారులకు షాక్‌.. ఈ కారు ధర రూ.62 వేలు పెంపు..ఏ మోడల్‌కు ఎంతంటే
వాహనదారులకు షాక్‌.. ఈ కారు ధర రూ.62 వేలు పెంపు..ఏ మోడల్‌కు ఎంతంటే
మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు
మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు