AP Employees Transfers: ఏపీ ఎంప్లాయిస్ బ‌దిలీ పాల‌సీ సర్కార్ ఫోకస్.. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు స్థానచలనం..?

వివిధ శాఖల అధికారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ సమావేశమయ్యారు.

AP Employees Transfers: ఏపీ ఎంప్లాయిస్ బ‌దిలీ పాల‌సీ సర్కార్ ఫోకస్.. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు స్థానచలనం..?
Ap Cs Adityanath Das Copy
Follow us

|

Updated on: Aug 14, 2021 | 7:12 PM

AP Employees Transfer Policy: వివిధ శాఖల అధికారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ సమావేశమయ్యారు. ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల పీఆర్సీ, సీపీఎస్ ర‌ద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యుల‌రైజేష‌న్, ఉద్యోగుల బ‌దిలీ పాల‌సీపై సీఎస్ స‌మీక్షించారు. త్వరలోనే చేపట్టబోయే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియపై ఈ సందర్భంగా చర్చించారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్ మంచికాదని అధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే, వివిధ కారణాల‌తో ప్రభుత్వానికి వ‌చ్చిన రిక్వేస్ట్ ట్రాన్‌ఫర్స్ మాత్రమే చేసే అంశంపై చ‌ర్చకు వచ్చింది. కాగా, సీపీఎస్ ర‌ద్దు సాధ్య సాధ్యాల‌పై చ‌ర్చించిన సీఎస్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర పథకాల అమలు.. కేంద్ర నిధుల వినియోగంపై చర్చించారు. సచివాలయంలో అధికారులు, ఉద్యోగుల హాజరుపై సీఎస్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఈ స‌మావేశానికి ప్రభుత్వ స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్టారెడ్డి, ముఖ్య మంత్రి ముఖ్య కార్యద‌ర్శి ప్రవీణ్ ప్రకాష్‌, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యద‌ర్శి ఎస్ ఎస్ రావ‌త్, జీఏడి ముఖ్య కార్యద‌ర్శి శ‌శిభూష‌ణ్‌ కుమార్ తదితరులు హాజరయ్యారు.

ఇదిలావుంటే శుక్రవారం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సీనియర్ ఐఏఎస్ అధికారులందరితో సుదీర్ఘం గా సమావేశమయ్యారు. రాష్ట్ర సచివాలయానికి ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగుల హాజరై చర్చించారు. ఇదిలావుంటే, పది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఓ సమీక్షలో ఐఏఎస్ అధికారులు ఎక్కువగా సచివాలయానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, దీంతో ఇక నుంచి అందరూ రాష్ట్ర సచివాలయానికి వచ్చి పని చేయాలని సీఎస్‌ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఉద్యోగుల బదిలీపై ఏపీ సీఎస్ అదిత్యనాధ్ దాస్ సమీక్ష నిర్వహిచడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, త్వరలోనే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు స్థాన చలనం తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also…  వామ్మో..!వీడేం మనిషండి బాబు..కరిచిన పామును కొరికి మరి చంపేశాడు..వైరల్‌గా మారిన వీడియో..:Man Bites Snake Video.

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు