AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Guntur People : గుంటూరు ప్రజలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. స్వార్థపరులు, రోషం లేనివాళ్లు, చేవచచ్చిన వాళ్లని వ్యాఖ్యలు

Chandrababu Naidu fire on Guntur People :  కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రాంత ప్రజలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో..

Chandrababu Guntur People :  గుంటూరు ప్రజలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. స్వార్థపరులు, రోషం లేనివాళ్లు, చేవచచ్చిన వాళ్లని వ్యాఖ్యలు
Venkata Narayana
|

Updated on: Mar 08, 2021 | 4:10 PM

Share

Chandrababu Naidu fire on Guntur People :  కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రాంత ప్రజలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు రోడ్ షోలో స్థానికులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత. మీరంతా స్వార్థ పరులైపోయారని, చేవ చచ్చిపోయారని, మీలో రోషం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు వాళ్లకు సిగ్గుంటే.. వైసీపీ వాళ్లు ఎవరైనా జెండా పట్టుకుని తిరగలరా అని కామెంట్‌ చేశారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతిని తరలిస్తుంటే, అదే ప్రాంతం వారై ఉండి కూడా చూస్తూ ఊరుకుంటున్నారని చంద్రబాబు ఈ రేంజ్ లో ఫైరయ్యారు.

Read also : YS Sharmila : అన్నింటా మనం.. అన్నింటా సగం, ఇదే మన సంకల్పం : ఓరుగల్లు కోట ముందు రాణీ రుద్రమదేవిలా వైఎస్ షర్మిల