నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్: ఏపీ మిర్చి రైతులకు ఊరట

ఆంధ్రప్రదేశ్‌ మిర్చి రైతులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఊరటను ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రకటించిన 20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో.. వ్యవసాయం, దాని

నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్: ఏపీ మిర్చి రైతులకు ఊరట
Follow us

| Edited By:

Updated on: May 15, 2020 | 7:14 PM

ఆంధ్రప్రదేశ్‌ మిర్చి రైతులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఊరటను ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రకటించిన 20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో.. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల కోసం ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వబోతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతూ.. రైతుల కోసం రూ.1లక్ష కోట్లతో మౌలిక వసతుల కల్పన ఉండబోతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలను అందుకునేందుకు వీలుగా ఎంఎఫ్‌ఈలను సాంకేతికంగా అభివృద్ధి చేయడం, బ్రాండ్లు కల్పించి మార్కెట్‌ సదుపాయాలు కల్పించడం, రైతు ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక సంఘాలకు మద్దతు కల్పించడం, ప్రాంతానికి అనుగుణంగా ఉత్పత్తులను ప్రోత్సహించడం వంటివి చేయబోతున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో మామిడి, జమ్ముకశ్మీర్‌లో కేసర్‌, ఈశాన్యంలో వెదురు, ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి, తమిళనాడులో కర్రపెండలం వంటి వాటిని ప్రోత్సహించనున్నట్లు నిర్మలా తెలిపారు.

Watch Live: లాక్‌డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం 

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..