AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ అర్బన్ కార్యాలయం తరలింపు.. కేశినేని సంచలన ట్వీట్

విజయవాడలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అర్బన్ కార్యాలయాన్నికేశినేని భవన్ నుంచి ఆటోనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలోకి తరలిస్తూ టీడీపీ పార్టీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ ఎంపీ కేశినేని ఎంపీ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించారు. ‘‘తక్కువ లగేజీ ఉంటే సుఖంగా ఉంటుంది’’ అని ట్వీట్ చేసిన కేశినేని.. ఈ మేరకు టీడీపీ పార్టీ ప్రకటనను కూడా జత చేశారు. కాగా ఇప్పటివరకు పార్టీ అర్బన్ కార్యాలయం కేశినేని భవనంలోనే […]

టీడీపీ అర్బన్ కార్యాలయం తరలింపు.. కేశినేని సంచలన ట్వీట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 12, 2019 | 8:01 PM

Share

విజయవాడలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అర్బన్ కార్యాలయాన్నికేశినేని భవన్ నుంచి ఆటోనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలోకి తరలిస్తూ టీడీపీ పార్టీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ ఎంపీ కేశినేని ఎంపీ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించారు. ‘‘తక్కువ లగేజీ ఉంటే సుఖంగా ఉంటుంది’’ అని ట్వీట్ చేసిన కేశినేని.. ఈ మేరకు టీడీపీ పార్టీ ప్రకటనను కూడా జత చేశారు.

కాగా ఇప్పటివరకు పార్టీ అర్బన్ కార్యాలయం కేశినేని భవనంలోనే కొనసాగుతుండేవి. అయితే ఇప్పుడు కార్యాలయం మార్పుతో.. అర్బన్ తెలుగుదేశం పార్టీ సొంత కార్యాలయం ఏర్పాటు అయ్యేవరకు ఆ కార్యక్రమాలు, సమావేశాలు జిల్లా పార్టీ కార్యాలయంలో జరుగుతాయి. కాగా గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు, కేశినేని నాని మధ్య కోల్డ్ వార్ జరుగుతోన్న విషయం తెలిసిందే.

https://twitter.com/kesineni_nani/status/1160899571637051398/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1160899571637051398&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Fnews%2Fpolitics%2Fbonda-uma-met-chandrababu-amaravathi-1215134