చర్చలు విఫలం.. సమ్మెకు ఆర్టీసీ కార్మికుల సైరన్

యాజమాన్యంతో ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు చేసిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మెకు సైరన్ మోగించిన కార్మికులు.. ఈ నెల 13నుంచి ఆర్టీసీ కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీనిపై ఏపీఎస్ఆర్టీటీసీ జేఏసీ సభ్యులు మాట్లాడుతూ.. తమ డిమాండ్లపై యాజమాన్యం నుంచి సరైన హామీ లభించలేదని.. తప్పని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నామని వెల్లడించారు. 

చర్చలు విఫలం.. సమ్మెకు ఆర్టీసీ కార్మికుల సైరన్
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2019 | 3:26 PM

యాజమాన్యంతో ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు చేసిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మెకు సైరన్ మోగించిన కార్మికులు.. ఈ నెల 13నుంచి ఆర్టీసీ కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీనిపై ఏపీఎస్ఆర్టీటీసీ జేఏసీ సభ్యులు మాట్లాడుతూ.. తమ డిమాండ్లపై యాజమాన్యం నుంచి సరైన హామీ లభించలేదని.. తప్పని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నామని వెల్లడించారు.