నిధుల లేమి.. జగన్ సర్కార్‌కు భారీ ఊరట

ఓ వైపు నిధుల కొరతతో అలమటిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌కు భారీ వెసులుబాటు లభించింది. రాష్ట్రంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం రూ.6వేల కోట్ల రుణ సాయం అందించేందుకు అంతర్జాతీయ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ) ముందుకు వచ్చింది. గురువారం జగన్‌తో భేటి అయిన బ్యాంకు ప్రతినిధులు ఈ మేరకు తమ అంగీకారం తెలిపారు. జగన్‌తో సమావేశమైన వారిలో ఎన్‌డీబీ వైస్ ఛైర్మన్ ఎన్.జోంగ్, ప్రాజెక్ట్ హెడ్ రాజ్ పుర్కర్ ఉన్నారు. అయితే […]

నిధుల లేమి.. జగన్ సర్కార్‌కు భారీ ఊరట
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 8:20 AM

ఓ వైపు నిధుల కొరతతో అలమటిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌కు భారీ వెసులుబాటు లభించింది. రాష్ట్రంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం రూ.6వేల కోట్ల రుణ సాయం అందించేందుకు అంతర్జాతీయ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ) ముందుకు వచ్చింది. గురువారం జగన్‌తో భేటి అయిన బ్యాంకు ప్రతినిధులు ఈ మేరకు తమ అంగీకారం తెలిపారు. జగన్‌తో సమావేశమైన వారిలో ఎన్‌డీబీ వైస్ ఛైర్మన్ ఎన్.జోంగ్, ప్రాజెక్ట్ హెడ్ రాజ్ పుర్కర్ ఉన్నారు.

అయితే విభజన తర్వాత నుంచి నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఏపీ ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల కల్పనపై డబ్బును వెచ్చించలేని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో మౌలిక సౌకర్యాల ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం సాయం అందించేందుకు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి మొత్తం రూ.25వేల కోట్లు ఖర్చు అవుతాయని బ్యాంకు ప్రతినిధులకు సీఎం జగన్ ప్రతిపాదించగా.. రూ.6వేల కోట్లు ఇచ్చేందుకు వారు అంగీకరించారు. ఇక ఈ అంశాన్ని బ్యాంకు బోర్డు ఆమోదిస్తే.. ఆ తరువాత రాష్ట్రానికి నిధులు విడుదల కానున్నాయి. ఇక ఈ బ్యాంకు అందించే రుణాన్ని తిరిగి చెల్లించేందుకు 32 సంవత్సరాల గడువు ఇచ్చారు. మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా పాఠశాల భవనాలు, ఆసుపత్రుల నిర్మాణం, సురక్షిత తాగునీటి సరఫరా వసతుల కల్పనకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. అయితే ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా పారిశ్రామిక, మౌలిక వసతుల బ్యాంకు.. అమరావతి నిర్మాణం కోసం గతంలో ప్రతిపాదించిన 700మిలియన్ డాలర్ల సాయాన్ని వెనక్కి తీసుకున్న నేపత్యంలో ఎన్‌డీబీ నిర్ణయం జగన్ ప్రభత్వానికి భారీ ఊరటనే చెప్పొచ్చు.

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు