గాలి ద్వారా కూడా కరోనా వ్యాపించవచ్చు ః సీడీసీ హెచ్చరిక

మూతికి మాస్క్‌లు పెట్టుకుని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుని, భౌతిక దూరం పాటిస్తూ, పరిసరాలను శానిటైజ్‌ చేసుకుంటూ కరోనా రాదని నిమ్మలంగా ఉంటుంటే.. కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందనే వణుకుపుట్టించే వార్త చెప్పంది.

గాలి ద్వారా కూడా కరోనా వ్యాపించవచ్చు ః సీడీసీ హెచ్చరిక
Follow us

|

Updated on: Oct 06, 2020 | 12:03 PM

మూతికి మాస్క్‌లు పెట్టుకుని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుని, భౌతిక దూరం పాటిస్తూ, పరిసరాలను శానిటైజ్‌ చేసుకుంటూ కరోనా రాదని నిమ్మలంగా ఉంటుంటే.. కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందనే వణుకుపుట్టించే వార్త చెప్పంది అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌.. కరోనా వైరస్‌ సోకినవారు తుమ్మితేనో, దగ్గితేనో తుంపర్లు వస్తాయి కదా.. ఆ తుంపర్లలోని వైరస్‌ గాలి ద్వారా అలా అలా ప్రయాణించి వేరొకిరికి సోకే అవకాశం ఉందని సీడీసీ తెలిపింది.. ఇక్కడ ఊరట కలిగించే విషయమేమింటే.. తుంపర్లు కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత పేలిపోయి వైరస్‌ నేలపై పడుతుందట.. అంటే ఆరు అడుగులకు మించి దూరంగా ఉన్నవారికి ఎలాంటి ప్రమాదమూ ఉండదు.. ఆరు అడుగుల లోపున్నవారే కాసింత జాగ్రత్తగా ఉండాలి.. గాలి, వెలుతురు సక్రమంగా లేని ప్రదేశాల్లో తుంపర్ల ద్వారా వైరస్‌ రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుందని సీడీసీ చెబుతోంది. అయితే గాలిలో వైరస్‌ ఎంతసేపు జీవించి ఉంటుందన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కొన్ని సెకన్లు ఉండొచ్చు.. లేదా కొన్ని గంటలూ ఉండొచ్చు అని చెబుతోంది.. గాలి, వెలుతురు ఎక్కువగా ఉన్న చోట తుంపర్లు తొందరగా పేలిపోవడమో, ఆవిరవ్వడమే జరుగుతుందని సీడీసీ వివరించింది. దీనివల్ల వైరస్‌ త్వరగా నిర్జీవంగా మారిపోయి, కరోనా తీవ్రత తగ్గుతుందని అంటోంది. అంచేత మనం ఉండే చోట గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించింది. ఇది వరకటిలాగే మాస్కులు తప్పనిసరిగా ధరిస్తూ… శానిటైజర్లు వాడుతూ ఉండాలని సలహా ఇచ్చింది..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు