AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శాంసంగ్ ఛైర్మన్ లీ కున్ హీ కన్నుమూత

శాంసంగ్‌ ఛైర్మన్ లీ కున్‌ హీ కన్నుమూశారు. 2014 నుంచి హార్ట్‌కి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఆరోగ్యం క్షీణించడంతో

శాంసంగ్ ఛైర్మన్ లీ కున్ హీ కన్నుమూత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 25, 2020 | 9:06 AM

Share

Lee Kun hee death: శాంసంగ్‌ ఛైర్మన్ లీ కున్‌ హీ కన్నుమూశారు. 2014 నుంచి హార్ట్‌కి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కాగా 1942లో కొరియాలోని డేగులో లీ కున్ హీ జన్మించారు. శాంసంగ్‌ వ్యవస్థాపకుడు, లీ కున్ హీ తండ్రి అయిన లీ బైంగ్‌ చుల్‌ మరణం తరువాత 1987లో ఆయన శాంసంగ్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో స్మార్ట్‌ ఫోన్లు, టెలివిజన్లు, కంప్యూటర్ చిప్స్‌, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేయడంలో శాంసంగ్‌ని ప్రపంచ దిగ్గజ సంస్థగా ఆయన అభివృద్ధి చేశారు. ఆయన మరణంపై పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు.

Read More:

Bigg Boss 4: ప్రేమ మొదలైందన్న అఖిల్‌.. అలాంటిదేమీ లేదన్న మోనాల్‌

Bigg Boss 4: అరియానా కాంట్రవర్షియల్ ప్రశ్నలు.. అందరినీ ఆడుకుందిగా