israel and palestine war ఈ జర్నలిస్ట్ గుండె ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. వీడియో చూస్తే మీరూ షాక్ అవుతారు..

israel and palestine war: ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద..

israel and palestine war ఈ జర్నలిస్ట్ గుండె ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. వీడియో చూస్తే మీరూ షాక్ అవుతారు..
Follow us

|

Updated on: May 14, 2021 | 9:57 PM

israel and palestine war: ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై రాకెట్ లాంచర్లతో దాడులకు పాల్పడగా.. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు చేస్తోంది. వరుస రాకెట్ లాంచర్లను వదులుతోంది. కాగా, పాలస్తీనా నగరంపై ఇజ్రాయెల్ రాకెట్ దాడి చేస్తుండగా.. అల్ జజీరా జర్నలిస్ట్ ఆ రాకెట్ దాడిని లైవ్ రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్ జజీరాకు చెందిన లేడీ రిపోర్టర్ ఒక భవనంపై నిలబడి యుద్ధ పరిస్ధితుల గురించి లైవ్ రిపోర్టింగ్ ఇస్తోంది. ఆ సమయంలో గజా నగరంపై ఇజ్రాయెల్ ప్రయోగించిన రాకెట్ లాంచర్ ఓ భవంతిపై పడింది. అది చూసి ఆమె షాక్ అయ్యారు. కొద్దిపాటి దూరంలోనే ఆ దాడి జరగగా.. తొలుత భయపడినా ఆ రిపోర్ట్ తన రిపోర్టింగ్‌ను అలాగే కంటిన్యూ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.

కాగా, ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే.. ఇజ్రాయెల్, పాలస్తీనాలు మాత్రం బాంబులతో పరస్పరం యుద్ధానికి పాల్పడుతున్నాయి. కొద్ది రోజులుగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య రాకెట్ లాంచర్ల దాడులు కొనసాగుతున్నాయి. పాలస్తీనా ఉగ్రవాద ముఠా హమాస్.. ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేసింది. హమాస్ ఇప్పటివరకు 1,500 రాకెట్లను ప్రయోగించిందని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే, ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. దీంతో పాలస్తీని చిగురుటాకులా వణికిపోతోంది. అనేక భవనాలు నేలకూలాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇప్పటి వరకు 65 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు తెలుస్తోంది. అలాగే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 11 మంది హమాస్ కమాండర్లు మరణించినట్లు తెలుస్తోంది.

Also read:

Children in Lockdown: కరోనా కల్లోలం..ఇంట్లోనే బందీలుగా బాల్యం..చిన్నారుల కోసం తల్లిదండ్రులు ఏం చేయాలంటే..

western Coalfields Limited: వెస్ట‌ర్న్ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ..

Kishan Reddy : అంబులెన్సులు ఆపడం సరికాదు.. తెలంగాణ సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్న కిషన్‌రెడ్డి

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు