Coronavirus: మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా… నిన్న ఒక్క రోజు 3,251 మంది మృతి.. కరోనా లెక్కల జాబితాలో రెండో స్థానం

Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా పడగవిప్పుతోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా.. విలయ తాండవం చేస్తోంది. అయితే బ్రెజిల్‌ దేశంలో మాత్రం...

Coronavirus: మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా... నిన్న ఒక్క రోజు 3,251 మంది మృతి.. కరోనా లెక్కల జాబితాలో రెండో స్థానం
Brazil's Corona
Follow us

|

Updated on: Mar 24, 2021 | 12:26 PM

Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా పడగవిప్పుతోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా.. విలయ తాండవం చేస్తోంది. అయితే బ్రెజిల్‌ దేశంలో మాత్రం కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఆ దేశ వ్యాప్తంగా రికార్డు్ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. మంగళవారం ఒకే రోజు 3,251 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్కసావో నగరంలోనే 1,021 మంది వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు రోజువారీ కరోనా కేసులు 84 వేల కుపైగా నమోదైనట్లు బ్రెజిల్‌ ప్రభుత్వం తెలిపింది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం.. మొత్తం మరణాల సంఖ్య 3 లక్షలకు చేరగా, ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. అయితే కరోనా కేసులు, మరణాల్లో మొదటి స్థానంలో అమెరికా ఉంది. అయితే కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించకపోవడంతో కేసుల సంఖ్య పెరిగినట్లు ఆ దేశ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్ఆనయి.

ఇదిలా ఉండగా, కరోనా కట్టడిలో వైఫల్యం కావడంతో ఆరోగ్యశాఖ మంత్రిని ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో తొలగించారు. కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మార్కెలో క్యూరోగాను ఆరోగ్య మంత్రిగా నియమించారు. ఆర్మీ జనరల్ ఎడ్వర్డో పజుఎల్లోకు ఎలాంటి వైద్య అనుభవం లేని వ్యక్తిని ఆరోగ్యశాఖ మంత్రిగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా రోజురోజుకు బ్రెజిల్‌లో కరోనా కేసులు, మరణాలు సంభవించడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరణాల సంఖ్య పెరుగుతుండటంతో మరిన్ని కరోనా ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు.

కాగా, కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు వేల సంఖ్యల్లో ఉండటంతో అధికారులు రంగంలోకి దిగారు. కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నారు. మళ్లీ లాక్‌డౌన్ విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తున్నారు. మాస్కులు ధరించిని వారిపై చర్యలు చేపడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని అధికారులు కోరుతున్నారు. కేసులు ఎక్కువ అవుతుండటంతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. మరోవైపు కరోనా కట్టడికి బ్రెజిల్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుపై ప్రతిపక్షలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడుతున్నారు.

TS coronavirus: తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 431 మందికి పాజిటివ్, ఇద్దరు మృతి

 కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో మళ్లీ మూతపడనున్న థియేటర్లు.? ప్రణాళికలు సిద్దం చేస్తోన్న ప్రభుత్వం.!

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు