‘సారీ.. మీ బాధ ఎవరికీ రాకూడదు’ తల్లితండ్రుల క్షమాపణ కోరిన జుకర్బర్గ్
అమెరికాలోని వాషింగ్టన్లో సోషల్ మీడియా వేదికల్లో చిన్నారుల భద్రత పై యూఎస్ సెనెట్ విచారిస్తున్న సమయంలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మధ్యలో లేచి మన్నించాలని బాధిత కుటుంబాలను కోరారు. సోషల్ మీడియా వల్ల చిన్నారులపై పడుతోన్న ప్రమాదకరమైన ప్రభావం కట్టడికి తగినన్ని చర్యలు తీసుకోవడం లేదంటూ చట్టసభ సభ్యులు జుకర్బర్గ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెటాతో పాటు టిక్టాక్, ఎక్స్, డిస్కార్డ్, స్నాప్చాట్ ప్రతినిధులు కూడా ఈ విచారణలో పాల్గొన్నారు.
అమెరికాలోని వాషింగ్టన్లో సోషల్ మీడియా వేదికల్లో చిన్నారుల భద్రత పై యూఎస్ సెనెట్ విచారిస్తున్న సమయంలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మధ్యలో లేచి మన్నించాలని బాధిత కుటుంబాలను కోరారు. సోషల్ మీడియా వల్ల చిన్నారులపై పడుతోన్న ప్రమాదకరమైన ప్రభావం కట్టడికి తగినన్ని చర్యలు తీసుకోవడం లేదంటూ చట్టసభ సభ్యులు జుకర్బర్గ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెటాతో పాటు టిక్టాక్, ఎక్స్, డిస్కార్డ్, స్నాప్చాట్ ప్రతినిధులు కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. ‘మీ చేతులకు రక్తం అంటుకుని ఉంది’ అంటూ ఆ సంస్థలపై సభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో మెటా సీఈఓ తన సీటు నుంచి లేచి బాధిత చిన్నారుల తల్లిదండ్రుల వైపు చూస్తూ విచారం వ్యక్తం చేశారు. ‘మీరు అనుభవించిన బాధ ఎవరికీ రాకూడదు’ అంటూ సారీ చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెత్తురుతో వ్యాపారం.. వెలుగులోకి సంచలన నిజాలు
7 శనివారాలు దర్శిస్తే … ఏ కోరికైనా తీర్చే దేవుడు
బదిలీపై వచ్చిన తహశీల్దారు.. మొదటిరోజే దారుణం..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

