డెబిట్ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు
భారత్లో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐ తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఏటీఎం విత్డ్రాయల్ సహా ఇతర ఛార్జీలు సవరించిన ఈ బ్యాంకు.. తాజాగా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల్ని పెంచేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ తమ డెబిట్కార్డు నిర్వహణ ఛార్జీలను సవరించింది. గరిష్ఠంగా రూ.75 వరకు పెంచింది.
భారత్లో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐ తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఏటీఎం విత్డ్రాయల్ సహా ఇతర ఛార్జీలు సవరించిన ఈ బ్యాంకు.. తాజాగా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల్ని పెంచేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ తమ డెబిట్కార్డు నిర్వహణ ఛార్జీలను సవరించింది. గరిష్ఠంగా రూ.75 వరకు పెంచింది. దీనికి జీఎస్టీ అదనం. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్బీఐ (SBI) వెబ్సైట్లోని వివరాల ప్రకారం ప్రస్తుతం క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డులపై బ్యాంకు రూ.125 వసూలు చేస్తోంది. ఏప్రిల్ నుంచి దీన్ని రూ.200 లకు పెంచింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ స్కిన్ టైట్గా, యంగ్గా ఉంచే ఆహారం..
తొలిసారి మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని సౌదీ నిర్ణయం
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డ్

పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు

ఐడియా అదిరింది.. కరెంట్ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్

ఆనందంగా పెళ్లి ఊరేగింపు.. అంతలోనే ప్రమాదం వీడియో

ఎగురుతున్న విమానాన్ని వెనక్కి రప్పించిన టాయిలెట్ వీడియో

ప్రేమిస్తే చావేనా?ఓ తండ్రి పరువు కోసం..వీడియో

ఒక్కసారిగా బోటులోకి వచ్చిపడ్డ పెద్ద డాల్ఫిన్ .. తర్వాత వీడియో

ఇదికదా తల్లి ప్రేమంటే.. పిల్లి తన బిడ్డ కోసం ఏం చేసిందంటే వీడియో
