AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళ కళాకారుడి చేతిలో ప్రధాని మోదీ అద్భుతమైన విగ్రహం.. ఎత్తు, రూపం చూస్తే..

అటు యూపీలోనూ ప్రధాని మోదీకి అభిమానులు తమ కళతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన ఓ కళాకారుడు.. గోడపై బొగ్గుతో మోదీ బొమ్మని గీసి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే సారథ్యంలోని ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో 8 అడుగుల ప్రధాని మోదీ చిత్రాన్ని గీశానని కళాకారుడు జైబ్ ఖాన్ చెప్పారు.

కేరళ కళాకారుడి చేతిలో ప్రధాని మోదీ అద్భుతమైన విగ్రహం.. ఎత్తు, రూపం చూస్తే..
Pm Modi
Jyothi Gadda
|

Updated on: Jul 03, 2024 | 9:25 AM

Share

కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ అందమైన విగ్రహాన్ని నిర్మించారు. కేరళ కళాకారుడు రవీంద్రన్ శిల్పశాలలో ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాన్ని చెక్కారు. ఈ అద్భుతమైన విగ్రహం టేకు చెక్కతో చెక్కబడి 6.5 అడుగుల ఎత్తు ఉంటుంది. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నేపథ్యంలో మోదీ అభిమాని చిత్రం రూపంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళ కళాకారుడు రవీంద్రన్ శిల్పశాలలో ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాన్ని చెక్కారు. ఈ అద్భుతమైన విగ్రహం టేకు చెక్కతో చెక్కబడి 6.5 అడుగుల ఎత్తు ఉంటుంది. కేరళలోని త్రిసూర్ జిల్లా కొడంగల్లూర్‌కు చెందిన శిల్పి ఈ విగ్రహాన్ని చెక్కారు. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి దేశానికి ప్రధాని అయ్యారు. ఎన్డీయే ప్రభుత్వం మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేరళ నుంచి సురేశ్ గోపీ మాత్రమే విజయం సాధించారు.

లండన్‌, హాంకాంగ్‌, సింగపూర్‌, బ్యాంకాక్‌లలోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మైనపు దిష్టిబొమ్మలను ఏర్పాటు చేశారు. కుర్తా ధరించి ఉన్న ప్రధాని మోదీ మైనపు దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు. మోదీ మైనపు విగ్రహం ఖరీదు 1.8 మిలియన్‌ డాలర్లు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Picasso Garg (@picasso_garg)

అటు యూపీలోనూ ప్రధాని మోదీకి అభిమానులు తమ కళతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన ఓ కళాకారుడు.. గోడపై బొగ్గుతో మోదీ బొమ్మని గీసి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే సారథ్యంలోని ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో 8 అడుగుల ప్రధాని మోదీ చిత్రాన్ని గీశానని కళాకారుడు జైబ్ ఖాన్ చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..