Hyderabad: ఆకాశంలో వింత ఆకారం.. హైదరాబాద్‌కు ఏలియన్స్ వచ్చారా? ఎగబడి చూస్తున్న జనాలు..!

Object in Sky: పొద్దు పొద్దున్న ఆకాశంలో వింత ఆకారం హల్‌చల్ చేసింది. అదేంటో తెలియక జనాలు ఎగబడి చూస్తున్నారు. తమ ఫోన్ కమెరాలలో జూమ్ చేసి మరీ ఆ వింత ఆకారాన్ని..

Hyderabad: ఆకాశంలో వింత ఆకారం.. హైదరాబాద్‌కు ఏలియన్స్ వచ్చారా? ఎగబడి చూస్తున్న జనాలు..!
Strange Object In Sky
Follow us

|

Updated on: Dec 07, 2022 | 8:14 AM

పొద్దు పొద్దున్న ఆకాశంలో వింత ఆకారం హల్‌చల్ చేసింది. అదేంటో తెలియక జనాలు ఎగబడి చూస్తున్నారు. తమ ఫోన్ కమెరాలలో జూమ్ చేసి మరీ ఆ వింత ఆకారాన్ని పరిశీలిస్తున్నారు. ఉదయాన్నే ఆకాశంలో ఒక గ్రహం మాదిరిగా ఉన్న ఆకారం దర్శనమిచ్చింది. దానిని గమనించిన పలువురు తమ ఫోన్ కెమెరాలతో వీడియో తీశారు. ఇదేంటా? అని సందేహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. హైదరాబాద్‌ వాసులు ఈ వింతను ఆకాశంలో గుర్తించారు. తెలుపు రంగులో ఉన్న ఈ వింత ఆకారాన్ని చూసి జనాలు షాక్ అయ్యారు. అది గ్రహమా? లేక ఏదైనా నక్షత్రమా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఏలియన్ షిప్ ఏమైనా భూమిని సమీపించిందా? అని దానిని గుర్తించే పనిలో పడ్డారు. అయితే కొందరు మాత్రం ఇది మార్స్ గ్రహం అని అంటున్నారు. ఇలా కొందరు గ్రహం అని, మరికొందరు స్టార్ అని, ఇంకొందరు ఏలియన్ అని రకరకాల ఊహాగాలనాలతో వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసి అదేంటో మీరైనా కనిపెట్టండి చూద్దాం.

ఆ వింత ఏంటో చెప్పేసిన శాస్త్రవేత్తలు..

గ్రహం అని, స్టార్ అని, ఏలియన్స్ అని జరుగుతున్న ప్రచారానికి తెర దించారు శాస్త్రవేత్తలు. అది వెదర్ రీసెర్చ్ బెలూన్‌గా తేల్చారు శాస్త్రవేత్తలు. వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయోగించిన హీలియం బెలూన్ అని ప్రశించారు సైంటిస్టులు. వెయ్యి కేజీల బరువు ఉన్న హీలియం బెలూన్ అని స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు