AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించిన బిజినెస్‌మెన్‌ భార్య, 11ఏళ్ల కొడుకు

జైన సమాజంలో చాలా మంది ప్రాపంచిక అనుబంధాలను, ఆనందాలను విడిచిపెట్టి మతం మార్గాన్ని అనుసరిస్తారు. దీక్ష తీసుకున్న తరువాత, వారు సన్యాసులుగా మారడం ద్వారా అన్ని రకాల భౌతిక సుఖాలను వదులుకుంటారు. కొన్ని రోజుల క్రితం, గుజరాత్‌లోని హిమ్మత్ నగర్ వ్యాపారవేత్త భవేష్ భండారీ, అతని భార్య సుమారు రెండు వందల కోట్ల విలువైన తమ ఆస్తిని విరాళంగా ఇచ్చేసి జైన సన్యాసాన్ని స్వీకరించారు.

కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించిన బిజినెస్‌మెన్‌ భార్య, 11ఏళ్ల కొడుకు
Jain Monks
Jyothi Gadda
|

Updated on: May 02, 2024 | 10:57 AM

Share

తల్లిదండ్రులు ఏం సంపాదించారని నిలదీస్తున్నారు చాలా మంది పిల్లలు. అలాగే, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు పంచిపెట్టలేదని కన్నవారినే చిత్రహింసలు పెడుతున్నారు మరికొందరు. ఆస్తుల కోసం అమ్మనాన్నలనే కనికరం లేకుండా చంపేస్తున్నారు ఇంకొందరు. కానీ, తండ్రి సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులు కాదనుకుని సన్యాసం పుచ్చుకున్నాడు ఓ కొడుకు. బెంగళూరులోని ఓ బడా బిజినెస్‌మేన్ కొడుకు తండ్రికున్న ఆస్తినంతా కాదనుకున్నాడు. జైన సాధువుగా మారిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్త భార్య, వారి 11 ఏళ్ల కుమారుడు గుజరాత్‌లోని సూరత్‌లో తమ భౌతిక జీవితాన్ని విడిచిపెట్టి జైన సన్యాసాన్ని స్వీకరించారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Prit Shah (@prit_shah_photography)

బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మనీశ్ భార్య మనీశ్‌ భార్య స్వీటీ (30), కుమారుడు హృధన్‌ జైన్‌ (11)లకు జైన గురువులు సన్యాస దీక్షను ఇచ్చారు. దీక్ష అనంతరం వారికి భావశుద్ధి రేఖాశ్రీ, హితాశయ్‌ రతన్‌ విజయ్‌గా గురువులు నామకరణం చేశారు. భవబంధాల నుంచి దూరంగా జైన మఠాల్లో ఉంటూ, తన కుమారునితో కలిసి సమాజ సేవ చేస్తామని భావశుద్ధి రేఖాశ్రీ వెల్లడించారు. 30 ఏళ్ల స్వీటీ తన 11 ఏళ్ల కొడుకుతో యాచకురాలిగా మారిన సందర్బానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సమాచారం ప్రకారం.. భావశుద్ధి రేఖాశ్రీ గర్భవతిగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డతో కలిసి సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. అలాగే, తన కుమారుడు కూడా తన మార్గంలోనే నడవాలని భావించారు. జైన సమాజంలో చాలా మంది ప్రాపంచిక అనుబంధాలను, ఆనందాలను విడిచిపెట్టి మతం మార్గాన్ని అనుసరిస్తారు. దీక్ష తీసుకున్న తరువాత, వారు సన్యాసులుగా మారడం ద్వారా అన్ని రకాల భౌతిక సుఖాలను వదులుకుంటారు. కొన్ని రోజుల క్రితం, గుజరాత్‌లోని హిమ్మత్ నగర్ వ్యాపారవేత్త భవేష్ భండారీ, అతని భార్య సుమారు రెండు వందల కోట్ల విలువైన తమ ఆస్తిని విరాళంగా ఇచ్చేసి జైన సన్యాసాన్ని స్వీకరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే