5

Telangana: హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి.. పరోక్షంగా సంకేతాలిచ్చిన మంత్రి కేటీఆర్..!

తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల పర్వం కొనసాగుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే....

Telangana: హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి.. పరోక్షంగా సంకేతాలిచ్చిన మంత్రి కేటీఆర్..!
Ktr Koushik Reddy
Follow us

|

Updated on: Jan 31, 2023 | 7:15 PM

తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల పర్వం కొనసాగుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే.. బీజేపీ వల్లే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్‌ నుంచి వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కౌశిక్‌రెడ్డిని బరిలో దింపుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని పరోక్షంగా ప్రకటించారు. వచ్చే 8 నెలలు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. బైపోల్‌లో ఈటలపై గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ పోటీ చేశారు. ఆయన సమక్షంలోనే కౌశిక్‌రెడ్డి పేరును కేటీఆర్ ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈటలను కౌశిక్ రెడ్డి ఢీ కొట్టనున్నట్లు తెలుస్తోంది.

బహిరంగ సభతో బలం నిరూపించుకున్న కౌశిక్‌రెడ్డిని హుజురాబాద్ ప్రజలు కచ్చితంగా ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు. హుజురాబాద్‌ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హుజురాబాద్‌ను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బైపోల్‌ తర్వాత తొలిసారిగా హుజూరాబాద్ నియోజకవర్గానికి కేటీఆర్ వచ్చారు. ఈటలను ఓడించడమే లక్ష్యంగా ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే జనాల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బండి సంజయ్‌పై పంచ్‌ల వర్షం కురిపించారు మంత్రి కేటీఆర్. మసీదులు కాదు .. అభివృద్ధి పనుల కోసం పునాదులు తవ్వుదాం అంటూ సవాల్ విసిరారు.

సరిగ్గా 14 నెలల కిందట ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించారు. నిధుల వరద పారిస్తాం, హుజూరాబాద్‌ను మార్చేస్తాం అన్నారు. హుజూరాబాద్‌లో ఇదివరకు జరగని అద్భుతాలు చేస్తామని చాలామాటలు చెప్పారు. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని, తండ్రిలాంటి వ్యక్తిని పట్టుకొని అరిష్టమని మాట్లాడుతున్నారు. ఇది మీకు తగునా. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో పేదలను కొట్టి.. పేదలకు పెట్టే ప్రభుత్వం. కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

              – కేటీఆర్, తెలంగాణ మంత్రి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ మొక్కను చూసి పరుగులు తీసిన సచివాలయం సిబ్బంది.. అంతలోనే..
ఆ మొక్కను చూసి పరుగులు తీసిన సచివాలయం సిబ్బంది.. అంతలోనే..
‘కానీ నా స్టైల్ నాదే’.. ధోని కెప్టెన్సీపై రుతురాజ్ కామెంట్స్..
‘కానీ నా స్టైల్ నాదే’.. ధోని కెప్టెన్సీపై రుతురాజ్ కామెంట్స్..
విమాన ప్రమాదం.. బిలియనీర్ కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు..!
విమాన ప్రమాదం.. బిలియనీర్ కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు..!
రూ. 33 వేలకే ఐఫోన్‌ 12 సొంతం చేసుకునే అవకాశం..
రూ. 33 వేలకే ఐఫోన్‌ 12 సొంతం చేసుకునే అవకాశం..
ధోనీ లుక్ అదుర్స్.. కొత్త హెయిర్ స్టైల్‌తో ఇరగదీస్తుండు.. చూస్తే.
ధోనీ లుక్ అదుర్స్.. కొత్త హెయిర్ స్టైల్‌తో ఇరగదీస్తుండు.. చూస్తే.
రూ. 45 వేలకే ‘రోల్స్‌ రాయిస్‌’లుక్‌.. కుర్రోడి టాలెంట్‌కు ఇంటర్
రూ. 45 వేలకే ‘రోల్స్‌ రాయిస్‌’లుక్‌.. కుర్రోడి టాలెంట్‌కు ఇంటర్
చంద్రబాబు క్వాష్ పిటీషన్‌‌పై విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
చంద్రబాబు క్వాష్ పిటీషన్‌‌పై విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
భారత్‌కు శివాజీ ‘పులి గోళ్లు’..! పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు
భారత్‌కు శివాజీ ‘పులి గోళ్లు’..! పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు
స్పీడు పెంచిన అసదుద్దీన్‌ ఓవైసీ.. కారణం అదేనా..?
స్పీడు పెంచిన అసదుద్దీన్‌ ఓవైసీ.. కారణం అదేనా..?
భాగస్వామితో కలిసి అక్టోబర్‌లో దర్శించదగిన ఉత్తమ ప్రదేశాలు..
భాగస్వామితో కలిసి అక్టోబర్‌లో దర్శించదగిన ఉత్తమ ప్రదేశాలు..
విమాన ప్రమాదం.. బిలియనీర్ కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు..!
విమాన ప్రమాదం.. బిలియనీర్ కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు..!
రూ. 45 వేలకే ‘రోల్స్‌ రాయిస్‌’లుక్‌.. కుర్రోడి టాలెంట్‌కు ఇంటర్
రూ. 45 వేలకే ‘రోల్స్‌ రాయిస్‌’లుక్‌.. కుర్రోడి టాలెంట్‌కు ఇంటర్
భారత్‌కు శివాజీ ‘పులి గోళ్లు’..! పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు
భారత్‌కు శివాజీ ‘పులి గోళ్లు’..! పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు
22 ఏళ్లుగా ఖైదీ.. విడుదలకు కాసేపటి ముందే పరారీ..!
22 ఏళ్లుగా ఖైదీ.. విడుదలకు కాసేపటి ముందే పరారీ..!
తమిళనాడు సీఎం కుమార్తె పూజలు..! నెట్టింట వేడెక్కిన చర్చ
తమిళనాడు సీఎం కుమార్తె పూజలు..! నెట్టింట వేడెక్కిన చర్చ
విమానంలో చిన్నారికి ఊపిరిపోసిన ఒకప్పటి డాక్టర్ ప్రస్తుత ఐఏఎస్‌ అధ
విమానంలో చిన్నారికి ఊపిరిపోసిన ఒకప్పటి డాక్టర్ ప్రస్తుత ఐఏఎస్‌ అధ
స్పెయిన్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 13 మంది సజీవదహనం
స్పెయిన్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 13 మంది సజీవదహనం
టెన్నిస్ కోర్టులోనూ ధోనీ ధనాధన్.. తగ్గేదే లే!
టెన్నిస్ కోర్టులోనూ ధోనీ ధనాధన్.. తగ్గేదే లే!
తిరుపతిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్..
తిరుపతిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్..
అన్నదానంలో 32 వంటకాలు.. పదార్థాల పేర్లు విన్నా నోరూరాల్సిందే..
అన్నదానంలో 32 వంటకాలు.. పదార్థాల పేర్లు విన్నా నోరూరాల్సిందే..