AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niti Aayog Team Met: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నీతి అయోగ్‌ బృందం సమావేశం.. పలు అంశాలపై చర్చ

Niti Aayog Team Met: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నీతి ఆయోగ్‌ బృందం భేటీ అయింది. వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌, అడ్వైజర్‌ అవినాష్‌ మిశ్ర..

Niti Aayog Team Met: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నీతి అయోగ్‌ బృందం సమావేశం.. పలు అంశాలపై చర్చ
Subhash Goud
|

Updated on: Jan 22, 2021 | 8:13 PM

Share

Niti Aayog Team Met: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నీతి ఆయోగ్‌ బృందం భేటీ అయింది. వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌, అడ్వైజర్‌ అవినాష్‌ మిశ్ర, కన్సల్టెంట్‌ డాక్టర్‌ నమ్రత సింగ్‌ పన్వార్‌, రీసెర్చి ఆఫీసర్‌ కామరాజు, వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ రవీంద్ర ప్రతాప్‌సింగ్‌లతో కూడిన బృందం శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Also Read: పరువు, ప్రతిష్టలా మారిన ఎన్నికల నిర్వహణ, ఏపీ సర్కారుకి సుప్రీంలోనూ షాక్, ఎస్ఈసీ మీటింగ్‌కు అధికారుల గైర్హాజరీపై ఉత్కంఠ