Fishing on roads: మరోమారు తెలంగాణలో రోడ్లమీదే చేపల వేట.. ఈ సారి ఒక్కోటి 5 కిలోలు పై మాటే..

వ‌ర‌ద నీటిలో చేప‌లు కొట్టుకురావ‌డంతో వాటిని పట్టుకునేందుకు జ‌నం ప‌రుగులు పెట్టారు. వలలు, చీరలతో రోడ్లపైనే చేప‌ల‌ను ప‌ట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు.

Fishing on roads: మరోమారు తెలంగాణలో రోడ్లమీదే చేపల వేట.. ఈ సారి ఒక్కోటి 5 కిలోలు పై మాటే..
Adb Fish
Follow us

|

Updated on: Jul 13, 2022 | 12:57 PM

తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నిర్మల్ జిల్లా కేంద్రం మొత్తం నీట మునిగిపోయింది. వ‌ర‌ద నీరు నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోకి చేర‌డంతో రోడ్ల‌న్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. వ‌ర‌ద నీటిలో చేప‌లు కొట్టుకురావ‌డంతో వాటిని పట్టుకునేందుకు జ‌నం ప‌రుగులు పెట్టారు.

వలలు, చీరలతో రోడ్లపైనే చేప‌ల‌ను ప‌ట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. నిర్మల్‌ పట్టణంలోని మంజులపూర్‌ చెరువుకు గండిపడింది. దీంతో చెరువులోని నీరంతా పట్టణంలోని రోడ్లు వీధులవెంట ప్రవహిస్తోంది. వరద నీటిలో చేపలు భారీగా కొట్టుకుపోతున్నాయి.

ఒక్కో చేప బరువు సుమారు 5 కిలోలకు మించి బరువున్నాయి. రోడ్లపై చేపలు దొరకుతున్న విషయం తెలిసి.. జనం వాటి కోసం ఎగబడ్డారు. ఎది దొకిరితే అది చేతబట్టుకుని చేపల వేట సాగించారు. కొందరు మత్స్యకారులు రోడ్లమీద, ఇంటి వాకిట్లోనే వలలు వేసిన చేపలు పట్టారు. దొరికినవారు ఎంచక్కా వాటిని సంచిలో వేసుకుని ఇంటికి తీసుకెళ్లారు. నిర్మల్ రోడ్లపై చేపల వేటకు సంబంధించిన వీడియోలు మరోమారు స్థానికులతో పాటు, నెటిజన్లను సైతం ఊరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు