దేశంలో మద్యం సేవించేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. మద్యం అమ్మకాల ద్వారానే ప్రభుత్వాల ఖజానాలకు భారీగా ఆదాయం వస్తోంది. దీంతో మరింత ఆదాయం కోసం ప్రభుత్వాలు మద్యం అమ్మకాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. మద్యం ధరలను
ఇప్పుడంతా ఆన్ లైన్(Online) యుగమే నడుస్తోంది. మార్కెట్ కు, మాల్స్ కు వెళ్లి షాపింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక్క క్లిక్ తో ఏది కావాలంటే అది క్షణాల్లో ఇంటి వద్దకే చేరిపోతున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, దుస్తులు, చెప్పులు, నిత్యావసరాలు...
మీరు ఇకపై ఆ పని చేయాలంటే మీ భార్య అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.. కంగారు పడకండి... మీకు మద్యం తాగే అలవాటుంటే.. ఇకపై మీ ఇష్టం వచ్చినట్లు తాగేందుకు వీలులేదు. అందుకు మీ భార్య అనుమతి తీసుకోవాల్సిందే... ఇదేంటి కొత్త రూల్ అనుకుంటున్నారా.!
Viral News: మద్యం రవాణా చేస్తున్న వాన్ బోల్తా పడింది. దీంతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మద్యం బాటిళ్లను స్థానికులు లూటీ చేశారు. తమిళనాడులోని మధురైలో ఈ ఘటన జరిగింది.
Liquor: మద్యం ప్రియులకు అక్కడి ప్రభుత్వం ఒక కిక్ ఇచ్చే న్యూస్ చెప్పింది. అదేంటే ఇకపై రాత్రి పూట బార్లు, రెస్టారెంట్ల సమయాన్ని పెంచుకున్నట్లు ప్రకటించింది. ఇంకా..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత, జనవరి 30 వరకు వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు రూ.305 కోట్ల విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి.
KTR On AP BJP Chief Somu Veeraraju: ఏపీ బీజేపీ ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు చేసిన లిక్కర్ కామెంట్కి.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కిక్కెక్కించే కౌంటర్ ఇచ్చారు. అధికారం కోసం