తెలుగు వార్తలు » covid19
ఇప్పటి వరకు మనవులనే వణికించిన వైరస్.. జూపార్క్లోని మూగ జీవాలను సైతం వదలడంలేదు.
దేశవ్యాప్తంగా కొత్తగా 15,968 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
కోవిడ్ వాక్సిన్ పంపిణి పై నేడు రాష్ట్ర ముఖ్యమంతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న పీఎం మోడీ ..అత్యవసర సమయంలో వాక్సిన్ వాడకం కు అనుమతి.
ఒడిశాలో 31 మంది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు.
భారత్కు కొత్త సంవత్సరం రోజున ఊపిరి పీల్చుకునే శుభవార్త వచ్చింది. దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆస్ట్రోజనికా, సీరమ్ ఇన్స్టిట్యూట్…
అమెరికాలో ఒక్కరోజే (బుధవారం) 3,900 మందికి పైగా కోవిడ్ 19 రోగులు మరణించారని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ ప్రకటించింది. ఇటీవలి వరకు కొద్దిగా తగ్గుముఖం పట్టిందనుకున్న కోవిడ్ మళ్ళీ ప్రబలమైందని ఈ సంస్థ వెల్లడించింది.
కరోనా.. ప్రపంచంలో ఈ పేరు తెలియని సగటు మనిషి ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అంతలా పాతుకుపోయిందీ మహమ్మారి. అమెరికా నుంచి అనకాపల్లి వరకు కొవిడ్ 19 బారిన పడని ప్రదేశమంటూ లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే...
చైనా నుంచి మొదలైన మాయదారి కరోనా నుంచి ఇప్పడిప్పుడే తెరుకుంటుండగా, రూపాంతరం చెందిన మరో వైరస్ బ్రిటన్, సౌతాఫ్రికా దేశాల్లో వెలుగుచూస్తోంది. తాజాగా కొత్త వైరస్ ప్రపంచ దేశాలను మరోమారు వణికిస్తుంది.
ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ, తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది నివసించే ప్రాంతం, అసలు సోషల్ డిస్టెన్స్ సాధ్యం కానీ ప్రదేశం.. ముంబై మురికివాడ ధారవి సరికొత్త రికార్డు సృష్టించింది.
బ్రిటన్ కేంద్రంగా వెలుగు చూసిన స్ట్రెయిన్ వైరస్ తాజాగా కరీంనగర్లో కలకలం రేపుతోంది. గడిచిన కొన్ని రోజులుగా బ్రిటన్ నుంచి జిల్లాకు 16 మంది వచ్చారని సమాచారం...