AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రొ కబడ్డీలో కోహ్లీ అప్పీరియన్స్ !

ముంబై: వారం రోజుల పాటు హైదరాబాద్‌లో అభిమానులను అలరించిన  ప్రొ కబడ్డీ లీగ్‌ పోటీలు శుక్రవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. శనివారం ముంబయికి చేరుకున్న ఈ లీగ్‌లో యు ముంబ, పుణెరి పల్టాన్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా భారత క్రికెట్‌ సారథి, రన్ మెషీన్ విరాట్‌ కోహ్లీ హజరయ్యాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించాడు. అనంతరం స్టేడియం ఆటను చూస్తూ ఆస్వాదించాడు. ఈ […]

ప్రొ కబడ్డీలో కోహ్లీ అప్పీరియన్స్ !
Ram Naramaneni
|

Updated on: Jul 27, 2019 | 9:40 PM

Share

ముంబై: వారం రోజుల పాటు హైదరాబాద్‌లో అభిమానులను అలరించిన  ప్రొ కబడ్డీ లీగ్‌ పోటీలు శుక్రవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. శనివారం ముంబయికి చేరుకున్న ఈ లీగ్‌లో యు ముంబ, పుణెరి పల్టాన్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా భారత క్రికెట్‌ సారథి, రన్ మెషీన్ విరాట్‌ కోహ్లీ హజరయ్యాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించాడు. అనంతరం స్టేడియం ఆటను చూస్తూ ఆస్వాదించాడు. ఈ మ్యాచ్‌లో యు ముంబ 33-23తో పుణెపై విజయం సాధించింది.