Wimbledon 2021 Day 4 Highlights: సానియా జోడీ శుభారంభం; ఫెదరర్ ముందంజ.. స్వితోలినా పోరాటానికి తెర!

మహిళల డబుల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, బెథానీ మాటెక్‌ జోడీ తొలి రౌండ్ లో విజయం సాధించారు. అలాగే పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ ప్లేయర్ ఫెదరర్‌, 2వ సీడ్‌ రష్యా ప్లేయర్ మెద్వెదెవ్‌, 4వ సీడ్‌ జర్మనీ ప్లేయర్ జ్వెరెవ్‌ మూడో రౌండ్ లోకి ఎంటరయ్యారు.

Wimbledon 2021 Day 4 Highlights:  సానియా జోడీ శుభారంభం; ఫెదరర్ ముందంజ.. స్వితోలినా పోరాటానికి తెర!
Sania And Mattek
Follow us

|

Updated on: Jul 02, 2021 | 6:44 AM

Wimbledon 2021 Day 4 Highlights: మహిళల డబుల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, బెథానీ మాటెక్‌ జోడీ తొలి రౌండ్ లో విజయం సాధించారు. ఈ జోడీ 7-5, 6-3తో 6వ సీడ్ జోడీ అమెరికా ప్లేయర్ దెసైరే క్రాజిక్‌, చిలీ ప్లేయర్ అలెక్సా గౌరాచి లపై విజయం సాధించింది. తొలి నుంచి ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించిన సానియా జోడీ.. తిరుగులేని ఆధిపత్యం సాధించారు. నాలుగేళ్ల తర్వాత వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగింది సానియా. గంటా 28 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో వరుస సెట్లలో ఈ జోడీ విజయం సాధించింది. సానియా కెరీర్‌లో ఇది 121 విజయం. అయితే, సానియా ఈ మ్యాచ్ లో ఒకే ఒక్క ఏస్ సంధించింది. 2017‌లో చివరిసారిగా ఈటోర్నీలో ఆడింది. ఒలింపిక్స్‌కు ముందు జరుగుతున్న వింబుల్డన్ 2021 టోర్నీ ఈ 34 ఏళ్ల హైదరాబాద్ ప్లేయర్ కు చాలా కీలకం. టోక్యో ఒలింపిక్స్ 2020​లో భారత్​తరఫున బరిలోకి దిగనుంది సానియా మీర్జా. ఇప్పటి వరకు 4 ఒలింపిక్స్​ల్లో సానియా పాల్గొంది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత ప్లేయర్లు బోపన్న-దివిజ్‌ శరణ్‌ జోడీ 6-7 (6-7), 4-6తో ఫిన్లాండ్ ప్లేయర్ కొంటినెన్‌, ఫ్రాన్స్ ప్లేయర్ రోజర్‌-వాసెలిన్‌ జంట చేతిలో ఓడింది.

వింబుల్డన్‌లో 3వ సీడ్‌ ఉక్రెయిన్ ప్లేయర్ ఎలినా స్వితోలినా రెండో రౌండ్లో ఓడిపోయింది. పోలెండ్‌కు చెందిన లినెట్టె 6-3, 6-4తో స్వితి ఓడిపోయింది. ఇప్పటి వరకు డబ్ల్యూటీఏ టాప్‌-11 ప్లేయర్లు ఈ టోర్నీకి దూరమయ్యారు. మరోవైపు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ బార్బరా క్రెజికోవా, టాప్‌ సీడ్‌ బార్టీ తదుపరి రౌండ్ లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ ప్లేయర్ ఫెదరర్‌, 2వ సీడ్‌ రష్యా ప్లేయర్ మెద్వెదెవ్‌, 4వ సీడ్‌ జర్మనీ ప్లేయర్ జ్వెరెవ్‌ మూడో రౌండ్ లోకి ఎంటరయ్యారు. 2వ రౌండ్లో ఫెదరర్‌ 7-6 (7-1), 6-1, 6-4తేడాతో ఫ్రాన్స్ ప్లేయర్ గాస్కెట్‌ పై గెలిచి తదుపరి రౌండ్ లోకి ఎంటరయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఫెదరర్‌ 9 ఏస్‌లు, 49 విన్నర్లు కొట్టాడు. అలాగే మెద్వెదెవ్‌ 6-4, 6-1, 6-2తో స్పెయిన్ ప్లేయర్ అక్లారెజ్‌ పై, జ్వెరెవ్‌ 7-5, 6-2, 6-3తో అమెరికా ప్లేయర్ సాండ్‌గ్రెన్‌ పై విజయం సాధించారు.

Also Read:

Womens Handball: త్వరలో మహిళల హ్యాండ్‌బాల్ ప్రీమియర్ లీగ్.. ది బ్లూ స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఒప్పందం

12 ఏళ్లకే చెస్ లో గ్రాండ్ మాస్టర్ ఎవరా ఆ బుడ్డోడు..?అతి చిన్న వయసులోనే గుర్తింపు..:Abhimanyu Mishra Video.

IND vs ENG: అచ్చం ధోనీలానే.. మిస్టర్ కూల్ కాదిక్కడ.. మిస్ కూల్ షె‎ఫాలీ వర్మ అంటోన్న నెటిజన్లు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు