AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ‘కోహ్లీ భయ్యా.. నువ్వు సూపర్‌’.. ఇప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు అంటున్న మాట ఇదే

బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరి నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో టీమిండియా 2-1తో సిరీస్‌ను కైవం చేసుకుంది.

Virat Kohli: 'కోహ్లీ భయ్యా.. నువ్వు సూపర్‌'.. ఇప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు అంటున్న మాట ఇదే
Virat Kohli
Basha Shek
|

Updated on: Mar 14, 2023 | 6:57 PM

Share

బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీలో భాగగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరి నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో టీమిండియా 2-1తో సిరీస్‌ను కైవం చేసుకుంది. అలాగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో 186 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లికి ప్లేయర్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే స్పిన్‌ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌లకు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ పురస్కారం లభించింది. ఇదిలా ఉంటే మ్యాచ్ అనంతరం ఆసీస్ ఆటగాళ్లతో కోహ్లీ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ తన ఆటోగ్రాఫ్‌తో ఉన్న జెర్సీని ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉస్మాన్ ఖవాజా, వికెట్ కీపర్ అండ్‌ కీపర్‌ అలెక్స్ కారీకి బహుమతిగా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. వీడియోలో, విరాట్ కోహ్లీ ఆసీస్ ఆటగాళ్లతో కరచాలనం చేయడం, వారికి జెర్సీలు మనం ఇవ్వడం చూడవచ్చు.

కాగా మూడేళ్ల మూడు నెలల తర్వాత టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. మొత్తం 364 బంతుల్లో 15 ఫోర్లతో 186 పరుగులు చేశాడు విరాట్‌. ఇది కోహ్లీ టెస్టు కెరీర్‌లో 28వ సెంచరీ. అలాగే ఓవరాల్‌ కెరీర్‌లో 75వ సెంచరీ. 2019లో బంగ్లాదేశ్‌పై చివరి టెస్టు సెంచరీ సాధించాడు. 41 ఇన్నింగ్స్‌ల సుదీర్ఘ వ్యవధిలో కోహ్లి ఈ సెంచరీ సాధించడం విశేషం. కాగా టెస్టు సిరీస్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి భారత్- ఆసీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పైనే ఉంది. మొదటి మ్యాచ్‌ ఈనెల 17న జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!