AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా ఆయన ఫిక్స్.. తేల్చేసిన సురేష్ రైనా..

IPL 2025: మహేంద్ర సింగ్ ధోని IPL 2025లో కనిపించడం ఖాయం. అయితే రానున్న సీజన్లలో ధోనీ వారసుడిగా ఎవరు నిలుస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే, ఈ మెగా వేలం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది. అంతకుముందే సురేశ్ రైనా ఓ కీలక వార్త చెప్పడంతో, ధోని వారసుడు ఎవరో తేలిపోయింది.

Venkata Chari
|

Updated on: Nov 02, 2024 | 5:09 PM

Share
ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ తప్పక బరిలోకి దిగుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన భారీ ఆఫర్‌ను తిరస్కరించిన పంత్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. రిషబ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నట్టు సమాచారం.

ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ తప్పక బరిలోకి దిగుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన భారీ ఆఫర్‌ను తిరస్కరించిన పంత్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. రిషబ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నట్టు సమాచారం.

1 / 5
ఎందుకంటే రిషబ్ పంత్, మహేంద్ర సింగ్ ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియకు ముందు కలుసుకున్నారు. ఈ విషయాన్ని CSK మాజీ ఆటగాడు సురేష్ రైనా ధృవీకరించాడు. త్వరలో ఓ బిగ్ న్యూస్ బయటకు వస్తుందని కూడా ఆయన సూచించారు.

ఎందుకంటే రిషబ్ పంత్, మహేంద్ర సింగ్ ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియకు ముందు కలుసుకున్నారు. ఈ విషయాన్ని CSK మాజీ ఆటగాడు సురేష్ రైనా ధృవీకరించాడు. త్వరలో ఓ బిగ్ న్యూస్ బయటకు వస్తుందని కూడా ఆయన సూచించారు.

2 / 5
సురేశ్ రైనా ఓ ప్రైవేట్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. 'నేను ఎంఎస్ ధోనిని కలిసినప్పుడు రిషబ్ పంత్ కూడా అక్కడే ఉన్నాడు. అలాగే ఇద్దరూ కీలక సమస్య గురించి చర్చించుకున్నారు. దీంతో ఈసారి భారీ మార్పు వస్తుందని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.

సురేశ్ రైనా ఓ ప్రైవేట్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. 'నేను ఎంఎస్ ధోనిని కలిసినప్పుడు రిషబ్ పంత్ కూడా అక్కడే ఉన్నాడు. అలాగే ఇద్దరూ కీలక సమస్య గురించి చర్చించుకున్నారు. దీంతో ఈసారి భారీ మార్పు వస్తుందని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.

3 / 5
ఈ మార్పుతో ఎల్లో జెర్సీలో ఓ కీలక ఆటగాడు కనిపిస్తాడని సురేశ్ రైనా సూచనప్రాయంగా తెలిపాడు. ధోనీ-పంత్ భేటీని ప్రస్తావిస్తూ సీఎస్‌కేలోకి కొత్త ఆటగాడు రాబోతున్న నేపథ్యంలో రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కనిపించడం దాదాపు ఖాయం.

ఈ మార్పుతో ఎల్లో జెర్సీలో ఓ కీలక ఆటగాడు కనిపిస్తాడని సురేశ్ రైనా సూచనప్రాయంగా తెలిపాడు. ధోనీ-పంత్ భేటీని ప్రస్తావిస్తూ సీఎస్‌కేలోకి కొత్త ఆటగాడు రాబోతున్న నేపథ్యంలో రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కనిపించడం దాదాపు ఖాయం.

4 / 5
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి రిషబ్ పంత్ తప్పుకోవడానికి ఇదే కారణమని అంటున్నారు. దాంతో మెగా వేలంలో కనిపించనున్న పంత్‌ను సీఎస్‌కే ఫ్రాంచైజీ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం దాదాపు ఖాయం. అలాగే, రాబోయే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పంత్ నాయకత్వం వహించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి రిషబ్ పంత్ తప్పుకోవడానికి ఇదే కారణమని అంటున్నారు. దాంతో మెగా వేలంలో కనిపించనున్న పంత్‌ను సీఎస్‌కే ఫ్రాంచైజీ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం దాదాపు ఖాయం. అలాగే, రాబోయే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పంత్ నాయకత్వం వహించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

5 / 5
Follow Us
రుతుపవనాలు ముఖం చాటేశాయా? రోజూ 40 డిగ్రీలు దాటుతున్న ఎండలు..
రుతుపవనాలు ముఖం చాటేశాయా? రోజూ 40 డిగ్రీలు దాటుతున్న ఎండలు..
పెద్దలు చెప్పని రహస్యం.. ఆషాఢం వెనకున్న సీక్రెట్ తెలుసా?
పెద్దలు చెప్పని రహస్యం.. ఆషాఢం వెనకున్న సీక్రెట్ తెలుసా?
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు..
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు..
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..