టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
జైపూర్: ఐపీఎల్ 12వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మైదానంలో ఎక్కువ జట్లు ఛేజింగ్ చేసి విజయం సాధించడంతో బౌలింగ్ ఎంచుకున్నానని అయ్యర్ వెల్లడించాడు. ఆడిన 10 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఈ పోరులో గెలిచి ప్లేఆఫ్కు మార్గం మరింత సులభం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా […]
జైపూర్: ఐపీఎల్ 12వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మైదానంలో ఎక్కువ జట్లు ఛేజింగ్ చేసి విజయం సాధించడంతో బౌలింగ్ ఎంచుకున్నానని అయ్యర్ వెల్లడించాడు. ఆడిన 10 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఈ పోరులో గెలిచి ప్లేఆఫ్కు మార్గం మరింత సులభం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే రాజస్థాన్కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్.
Shreyas Iyer calls it right at the toss and elects to bowl first against the @rajasthanroyals.#RRvDC pic.twitter.com/lSHSfxU2gb
— IndianPremierLeague (@IPL) April 22, 2019