AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలిసారిగా భారత్- ఏతో తలపడనున్న టీం ఇండియా.. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా సన్నాహక మ్యాచ్..

సాధారణంగా ఏదైనా క్రికెట్ జట్టు విదేశాల్లో పర్యటిస్తే అక్కడి ‘ఏ’ టీంతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. కానీ ఇక్కడ టీం ఇండియాకు అనూహ్యంగా ఇండియా-ఏ టీంతో

తొలిసారిగా భారత్- ఏతో తలపడనున్న టీం ఇండియా.. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా సన్నాహక మ్యాచ్..
uppula Raju
|

Updated on: Jan 29, 2021 | 5:38 AM

Share

సాధారణంగా ఏదైనా క్రికెట్ జట్టు విదేశాల్లో పర్యటిస్తే అక్కడి ‘ఏ’ టీంతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. కానీ ఇక్కడ టీం ఇండియాకు అనూహ్యంగా ఇండియా-ఏ టీంతో మ్యాచ్ ఆడాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంగ్లాండ్‌ పర్యటనలో భారత్‌, భారత్‌-ఏ నాలుగు రోజుల సన్నాహక టెస్టులో తలపడనున్నాయి. ఈ ఏడాది జులైలో జరిగే ఈ పోరుకు నార్తాంప్టన్‌షైర్‌ కౌంటీ మైదానం వేదిక కానుంది. తేదీలు మాత్రం ఇంకా ఖరారుకాలేదు.

ఐదు టెస్టుల సిరీసు కోసం టీమ్‌ఇండియా ఆగస్టు, సెప్టెంబర్లో ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. తొలిటెస్టు ఆగస్టు 4న నాటింగ్‌హామ్‌లో మొదలవుతుంది. ‘భారత్‌, భారత్‌-ఏకు మేం స్వాగతం పలుకుతున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్లు ఈ వేసవిలో కౌంటీ గ్రౌండ్‌లో తలపడనున్నారు అని నార్తాంప్టన్‌ షైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌ తెలిపింది. ఆగస్టులో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా నాలుగు రోజుల సన్నాహక టెస్టులో భారత్‌-ఏతో తలపడనుంది. జులై 28న రెండో వార్మప్‌ మ్యాచ్‌ కోసం భారత బృందం అక్కడి నుంచి లీసెస్టర్‌షైర్‌కు చేరుకుంటుంది అని క్లబ్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.

వచ్చే ఏడు టీమిండియా బిజీ బిజీ.. ఏడాదంతా తీరిక లేని క్రికెట్.. ఫ్యాన్స్‌కు పండగే పండగ

Follow Us
విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తోందా? ఈ ట్రిక్స్‌తో భారీగా తగ్గింపు!
విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తోందా? ఈ ట్రిక్స్‌తో భారీగా తగ్గింపు!
ఆరావళి కొండల మధ్య విజయ్, రష్మిక పెళ్లి వేడుక..
ఆరావళి కొండల మధ్య విజయ్, రష్మిక పెళ్లి వేడుక..
తెలంగాణ ఇంటర్ పరీక్షలు నిమిషం ఆలస్యం నిబంధనపై బోర్డ్ కీలక ప్రకటన
తెలంగాణ ఇంటర్ పరీక్షలు నిమిషం ఆలస్యం నిబంధనపై బోర్డ్ కీలక ప్రకటన
పీఎం కిసాన్‌ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!
పీఎం కిసాన్‌ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!
అర్జిత్.. నువ్వు ఇలా చేయొద్దు.. మేమేమైపోతాము చెప్పు..
అర్జిత్.. నువ్వు ఇలా చేయొద్దు.. మేమేమైపోతాము చెప్పు..
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. ఇంకోసారి చచ్చినా నమ్మనని
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. ఇంకోసారి చచ్చినా నమ్మనని
సెమీఫైనల్ వేదికలపై ఐసీసీ కీలక నిర్ణయం.. షెడ్యూల్‌లో కీలక మార్పులు
సెమీఫైనల్ వేదికలపై ఐసీసీ కీలక నిర్ణయం.. షెడ్యూల్‌లో కీలక మార్పులు
మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఆ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్!
మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఆ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్!
NEET పరీక్ష రాయాలని ఒత్తిడి.. తండ్రిని చంపి, ముక్కలుగా నరికేశాడు
NEET పరీక్ష రాయాలని ఒత్తిడి.. తండ్రిని చంపి, ముక్కలుగా నరికేశాడు
శని సంచారం.. ఐశ్వర్యం, అదృష్టం.. 5 నెలలపాటు ఈ రాశులకు తిరుగులేదు
శని సంచారం.. ఐశ్వర్యం, అదృష్టం.. 5 నెలలపాటు ఈ రాశులకు తిరుగులేదు