IND Vs AUS: ఐదో టెస్టులో పింక్ క్యాప్లతో బరిలోకి దిగనున్న ఆసీస్ ప్లేయర్లు.. ఎందుకో తెలుసా?
రేపు సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ భారత్కు చాలా కీలకం. సిరీస్ స్వీప్ కాకుండా అపడంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో గెలుపు భారత్కు కీలకం. ఈ నేపథ్యంలో ఐదో మ్యాచ్కు ప్రాధాన్యత పెరిగింది. సిరీస్లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో నిలిచింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5