VHP : అయోధ్య శ్రీరామాలయానికి సమర్పించిన ప్రతి రూపాయికి ట్రస్టు జవాబుదారిగా ఉంటుంది : అలోక్ కుమార్

శ్రీరామ మందిర నిర్మాణాన్ని ఇంతకాలం వ్యతిరేకించిన శక్తులు నేడు అయోధ్య ట్రస్టు విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్..

VHP : అయోధ్య శ్రీరామాలయానికి సమర్పించిన ప్రతి రూపాయికి ట్రస్టు జవాబుదారిగా ఉంటుంది : అలోక్ కుమార్
Ayodya Srirama Temple
Follow us

|

Updated on: Jun 15, 2021 | 3:20 PM

Ram temple trust : శ్రీరామ మందిర నిర్మాణాన్ని ఇంతకాలం వ్యతిరేకించిన శక్తులు నేడు అయోధ్య ట్రస్టు విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ అన్నారు. ట్రస్టుపై అసత్య ఆరోపణలు చేసిన వ్యక్తులపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. భక్తుల సౌకర్యం కోసం మందిర ట్రస్టు కొన్న భూ లావాదేవీలు పూర్తి పారదర్శకంగా జరిగాయన్న ఆయన.. సజావుగా సాగుతున్న మందిర నిర్మాణాన్ని ఓర్వలేకనే ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) , కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలు అర్థం లేని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణం కోసం ఉద్యమించిన VHP, మందిర ట్రస్టు పై దేశ ప్రజలు పూర్తి విశ్వసనీయతను చాటుతూ పెద్దఎత్తున మందిర నిర్మాణానికి విరాళాలు సమర్పించారని ఆయన స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా శ్రీరామ భక్తులు సమర్పించిన ప్రతి రూపాయికి ట్రస్టు జవాబుదారిగా ఉంటుందని అలోక్ కుమార్ తేల్చి చెప్పారు. ఆ విరాళాలతో అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం జరుగుతుందని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా శ్రీరామకార్యాన్ని ఎవరూ ఆపలేరని ఆయన చెప్పారు. రామ జన్మ భూమి ట్రస్ట్ ప్రజల సౌకర్యార్థం అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేసిన భూమిని వివాదాస్పదం చేస్తున్న ఆమ్ ఆద్మీ , కాంగ్రెస్ పార్టీల ఆరోపణలు బేస్ లెస్ అంటూ ఆయన కొట్టిపారేశారు.

ఫేస్ టు ఫేస్ డెబిట్ లో ప్రూవ్ చేసుకోలేక ఆప్ నేత సంజయ్ సింగ్ పారిపోయాడని, అయోధ్య రాముని గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడానికే ఈ డ్రామాలాడుతున్నారని వీహెచ్‌పీ అగ్రనేత మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం మరోసారి బట్ట బయలు అయ్యిందన్న ఆయన.. హిందూ సమాజంలో నమ్మకాన్ని, భక్తి శ్రద్దల మీద విషం కక్కే పని చేస్తున్న ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల మీద పరువు నష్టం దావా వేయడానికి యోచిస్తున్నామని అలోక్ తెలిపారు.

Vhp Alok Kumar

VHP Alok Kumar

Read also : Mobile Toilets : రాజధానికి వివిధ పనుల మీద వచ్చేవారికి, గ్రేటర్ హైదరాబాద్ వాసులకు పెద్ద శుభవార్త.!

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు