గంభీర్‌కు రెండు చోట్ల ఓట్లున్నాయి : ఆప్ అభ్యర్ధి

తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న క్రికెటర్ గౌతం గంభీర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ అతిషి ఈసీకి ఫిర్యాదు చేసింది. గంభీర్ రెండు ఓట్లు కలిగివున్నందున ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఆప్ విజ్ఞప్తి చేసింది. గంభీర్‌కు సెంట్రల్ ఢిల్లీ నియోజకవర్గంలోని రాజేంద్రనగర్‌తోపాటు కరోల్‌బాగ్‌లో కూడా ఓటు ఉందని ఆరోపించారు. కాగా అనర్హతకు గురయ్యే బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి తమ ఓటును వృథా చేసుకోవద్దని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లకు […]

గంభీర్‌కు రెండు చోట్ల ఓట్లున్నాయి : ఆప్ అభ్యర్ధి
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2019 | 7:28 AM

తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న క్రికెటర్ గౌతం గంభీర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ అతిషి ఈసీకి ఫిర్యాదు చేసింది. గంభీర్ రెండు ఓట్లు కలిగివున్నందున ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఆప్ విజ్ఞప్తి చేసింది. గంభీర్‌కు సెంట్రల్ ఢిల్లీ నియోజకవర్గంలోని రాజేంద్రనగర్‌తోపాటు కరోల్‌బాగ్‌లో కూడా ఓటు ఉందని ఆరోపించారు. కాగా అనర్హతకు గురయ్యే బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి తమ ఓటును వృథా చేసుకోవద్దని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. అయితే ఆప్ చేస్తున్న ఆరోపణలను గౌతం గంభీర్ ఖండించారు. ఈ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోతుందన్న భయంతో ఇలాంటి ఆరోపణలకు దిగజారిందని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ విమర్శించారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు