మీకు ఇది తెలిస్తే.. ఇక అరటి ఆకులోనే భోజనం చేస్తారు..
భారత దేశంలో భోజనం అనగానే అరటి ఆకు భోజనమే గుర్తుకు వస్తుంది. ఇప్పుడంటే అరటి ఆకుల్లో భోజనం తగ్గించేశారు. కానీ ఇంతకు ముందు అరటి ఆకుల్లోనే భోజనం వడ్డించేవారు. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ ప్లేట్స్లో పెడుతున్నారు. ఈ ఆకుల్లో భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కానీ అరటి ఆకులో భోజనం చేయడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
