ఆలయం వద్ద 10 అడుగుల పాము..భయంతో భక్తుల పరుగులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయం వద్ద 10 అడుగుల పాము ప్రత్యక్షమై భక్తులను భయాందోళనకు గురిచేసింది. స్నేక్ క్యాచర్ జగదీశ్వర్ సాహసోపేతంగా దానిని పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆలయ పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
