Grain ATM: డబ్బు పెట్టగానే ATM నుండి బియ్యం, గోధుమలు.. ఈ ‘ధాన్యం ATM’ ఎక్కడ ప్రారంభమైందంటే..
లక్నో జిల్లా సరఫరా అధికారి సునీల్ సింగ్ మాట్లాడుతూ.. దేశంలో మొత్తం 9 ధాన్యం ఏటీఎంలు మాత్రమే ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏటీఎంలు వారణాసి, గోరఖ్పూర్, లక్నోలో ఏర్పాటు చేయబడ్డాయని పేర్కొన్నారు.
Most Read Stories