భారతదేశంలోనే వింత మ్యూజియాలు.. అక్కడ అన్ని సిత్రాలే.. ఎక్కుడున్నాయో తెలుసుకోండి..

మన దేశంలో ఎన్నో మ్యూజియమ్స్ ఉన్నాయి. అన్నింటిలోనూ అత్యంత విశిష్టమైన..ప్రత్యేకమైన విగ్రాహాలు.. జ్ఞాపకాలున్నాయి. కానీ మన దేశంలో ఉన్న వింత మ్యూజియాల గురించి తెలుసా.. అక్కడ అన్ని సిత్రాలేనంట.. ఎక్కడుందో తెలుసుకుందామా.

|

Updated on: May 22, 2022 | 12:22 PM

ఇంద్రదా డైనోసార్స్, ఫాసిల్ పార్క్.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న ఇంద్రాదా డైనోసార్స్, ఫోర్సిల్ పార్కులలో డైనోసార్ల గురించి మొత్తం సమాచారం ఉంటుంది. డైనోసార్ గుడ్లు.. రెండవ అతిపెద్ద శిలాజ హేచరీని   ఉంటుంది.. గుజారాత్ లోని ఏకైక డైనోసార్ మ్యూజియం ఇదే.. దీనిని జురాసిక్ పార్క్ ఆఫ్  ఇండియా అని పిలుస్తారు.

ఇంద్రదా డైనోసార్స్, ఫాసిల్ పార్క్.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న ఇంద్రాదా డైనోసార్స్, ఫోర్సిల్ పార్కులలో డైనోసార్ల గురించి మొత్తం సమాచారం ఉంటుంది. డైనోసార్ గుడ్లు.. రెండవ అతిపెద్ద శిలాజ హేచరీని ఉంటుంది.. గుజారాత్ లోని ఏకైక డైనోసార్ మ్యూజియం ఇదే.. దీనిని జురాసిక్ పార్క్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.

1 / 5
మయోంగ్ బ్లాక్ మ్యాజిక్.. విచ్ క్రాఫ్ట్ మ్యూజియం.. అస్సాంలోని గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మయోంగ్ సెంట్రల్ మ్యూజియం.. బ్లాక్ మ్యాజిక్ .. విచ్ క్రాఫ్ట్ ఎంపోరియం ఏర్పాటు చేశారు. చేతబడి, వశీకరణం..గౌహతి నుంచి 40 కి.మీ దూరంలో ఉన్న మయోంగ్ లో ఇవి ఉన్నాయని.. తరతరాలుగా ఆచరింబడుతున్నాయి. మ్యూజియం స్థానికులు కొంత ప్రైవేట్ ఆస్తిపై నిర్మించబడింది. ఇక్క మాన్యుస్క్రిప్ట్ లు, మంత్రాలు, పుర్రెలు, ఎముకలు వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవచ్చు..

మయోంగ్ బ్లాక్ మ్యాజిక్.. విచ్ క్రాఫ్ట్ మ్యూజియం.. అస్సాంలోని గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మయోంగ్ సెంట్రల్ మ్యూజియం.. బ్లాక్ మ్యాజిక్ .. విచ్ క్రాఫ్ట్ ఎంపోరియం ఏర్పాటు చేశారు. చేతబడి, వశీకరణం..గౌహతి నుంచి 40 కి.మీ దూరంలో ఉన్న మయోంగ్ లో ఇవి ఉన్నాయని.. తరతరాలుగా ఆచరింబడుతున్నాయి. మ్యూజియం స్థానికులు కొంత ప్రైవేట్ ఆస్తిపై నిర్మించబడింది. ఇక్క మాన్యుస్క్రిప్ట్ లు, మంత్రాలు, పుర్రెలు, ఎముకలు వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవచ్చు..

2 / 5
సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్ ఢిల్లీ... సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్.. బిందేశ్వర్ పాఠక్ రూపొందించారు. దీనిని 2500 బీసీ నుంచి నేటి వరుక టాయిలెట్ సీట్ల రకాల సమాచారాన్ని అందిస్తుంది. మ్యూజియం పరిశుభ్రత.. టాయిలెట్ల గురించి అవగాహన కల్పించడానికి మూలం.

సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్ ఢిల్లీ... సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్.. బిందేశ్వర్ పాఠక్ రూపొందించారు. దీనిని 2500 బీసీ నుంచి నేటి వరుక టాయిలెట్ సీట్ల రకాల సమాచారాన్ని అందిస్తుంది. మ్యూజియం పరిశుభ్రత.. టాయిలెట్ల గురించి అవగాహన కల్పించడానికి మూలం.

3 / 5
విచిత్ర కుండల మ్యూజియం.. విచిత్ర కుండల మ్యూజియం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉంది. ఇక్కడ 4 వేలకు పైగా కుండలు ఉన్నాయి. ఇవి 1000 సంవత్సరాలకు పైగా ఉన్నాయి. మ్యూజియంలో ప్రతి లోహంతో చేసిన పాత్రలు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన మ్యూజియం భారతీయ కళాకారుల కళ..సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది.

విచిత్ర కుండల మ్యూజియం.. విచిత్ర కుండల మ్యూజియం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉంది. ఇక్కడ 4 వేలకు పైగా కుండలు ఉన్నాయి. ఇవి 1000 సంవత్సరాలకు పైగా ఉన్నాయి. మ్యూజియంలో ప్రతి లోహంతో చేసిన పాత్రలు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన మ్యూజియం భారతీయ కళాకారుల కళ..సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది.

4 / 5
హ్యూమన్ బ్రెయిన్ మ్యూజియం బెంగులూరు.. బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూ్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో హ్యూమన్ మ్యూజియం ఉంది. ఇందులో మానవ మెదడు.. వెన్నుముక, ఇతర అవయవాలను చూడవచ్చు.

హ్యూమన్ బ్రెయిన్ మ్యూజియం బెంగులూరు.. బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూ్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో హ్యూమన్ మ్యూజియం ఉంది. ఇందులో మానవ మెదడు.. వెన్నుముక, ఇతర అవయవాలను చూడవచ్చు.

5 / 5
Follow us
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..