Xiaomi Anniversary Sale: అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై సగానికి సగం తగ్గింపు.. మళ్లీ మళ్లీ రాదు ఇలాంటి ఆఫర్..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ జియోమీ మన దేశంలో తొమ్మిదో వార్షికోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలలో భాగంగా పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల మీద అది ఆఫర్లను ప్రకటించింది. దీనికి ‘జియోమీ టర్న్స్ 9’ అని పేరు పెట్టింది. జూలై ఐదో తేదీన ప్రారంభమైన ఈ సేల్ ఆరు రోజుల పాటు అంటే జూలే 10వ తేదీ వరకూ కొనసాగనుంది. ఆ యానివర్సరీ సేల్ లో భాగంగా వివిధ స్మార్ట్ ఫోన్లు, టీవీలు, పలు రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై ఏకంగా 75శాతం వరకూ డిస్కౌంట్లు అందిస్తోంది. అలాగే కొన్ని బోనస్ లను కూడా వినియోగదారులకు అందిస్తోంది. ‘లక్కీ 9 షాపర్స్ కాంటెస్ట్’ లో భాగంగా తొమ్మిదిమంది వినియోగదారులకు వారు కొనుగోలు చేసిన వస్తువుపై 100శాతం వ్యాల్యూ బ్యాక్ చేస్తారు. అలాగే ‘డైలీ రూ.9 స్టోర్’ లో భాగంగా అర్ధరాత్రి 12 గంటలకు ఓ గంట పాటు పలు ఎంపిక చేసి ఉత్పత్తులపై 25శాతం ఫ్లాట్ డిస్కౌంట్ రూ. 8000 వరకూ ఇస్తారు. ఆ డీల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7




