Telangana: చదువుకోవాలంటే..ప్రమాదకరంగా ప్రయాణించాల్సిందే.. బస్సు సౌకర్యం లేక జేసీబీ మీద ప్రయాణం
పెను ప్రమాదం అని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. బడికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్ సౌకర్యం లేక నడిచి వెళ్లడం తప్ప మరో మార్గం లేక ఆలస్యం అవుతుందనే కారణం తో ఇదిగోఇలా జేసీబీ ప్రయాణాలకు సిద్దపడుతున్నారు.
Most Read Stories