Yadadri Temple: నాసాకు యాదాద్రి కలశాలకు సారుప్యత.. బంగారు కలశాలకు నానో టెక్నాలజీ తాపడం
Yadadri: తెలంగాణాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి భక్తుల దర్శనానికి రెడీ అవుతుంది. గర్భాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం పనులు పూర్తికావచ్చాయి. దివ్యవిమానానికి బంగారు తాపడంతో పాటు బంగారు కలశాలను నానో టెక్నాలజీతో ఏర్పాటు చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేస్తున్న సంగతి విదితమే.
Most Read Stories