Tirumala: శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. సుగంధం ద్రవ్యాలతో ఆలయాన్ని శుభ్రం చేసిన అర్చకులు..
Tirupati:తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేశారు. దీంతో ఉదయం 11 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. అంతేకాదు ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసింది.

1 / 4

2 / 4

3 / 4

4 / 4
