The Curse Of Talakadu : మైసూరు రాజు నగలపై మోజు .. అలమేలు శాపంతో ఈ ప్రాంతం ఇసుక దిబ్బగా మారిన వైనం..
మన దేశంలో హిందూ ధర్మంలో ఆడవారిని ఏడిపించరాదని.. వారి శాపం పాపంగా తగిలి రాజులు పోయారని.. రాజ్యాలు కనుమరుగై పోయాయని ఓ నమ్మకం.. ఆ నమ్మకానికి సజీవ సాక్ష్యంగా నేటికీ నిలుస్తుంది తలకాడు పట్టణం. ఈ ప్రదేశం క్రీ.శ. 16 వ శతాబ్దానికి ముందు ఎంతో ఆకర్షణీయ ప్రదేశంగా ఉండేది. సుమారుగా 30 పైచిలుకు ఆలయాలు ఉండేవి. ఓ రాజు అత్యాశ ఫలితంగా ఓ మహారాణి ఇచ్చిన శాపంతో తలకాదు ఇసుక దిబ్బగా మారిపోయింది.
Most Read Stories