Sampradaya Bhojanam: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ‘సంప్రదాయ భోజన’ కార్యక్రమం ప్రారంభం…
Sampradaya Bhojanam: కలియుదైవం కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రద్దీతో నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్న చందంగా ఉంటుంది. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తాయి. రోజూ వేలాదిమంది స్వామివారి భక్తులు వెంకన్నను దర్శించుకుంటారు. స్వామివారి ఉచిత ప్రసాదం అందిస్తూ.. వీరందరి ఆకలిని టిటిడి తీరుస్తుంది. అయితే తాజాగా టిటిడీ అధికారులు కొండపై సాంప్రదాయ భోజనం కార్యక్రమం ప్రారంభించారు.
Most Read Stories