Tirumala: వైభవంగా రథసప్తమి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల..సూర్యప్రభ వాహనంతో సేవలు మొదలు..
సూర్య జయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం కన్నుల పండువగా జరుగుతోంది. సప్త వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
