Ayodhya Ram Mandir: అయోధ్యకు రానున్న కాలంలో పెరగనున్న భక్తుల రద్దీ.. భద్రతా కోసం AI టెక్నాలజీ
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే మందిరం కుల్చివేతపై కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పోలీసులకు మెయిల్స్ అందుతున్నాయి. మరోవైపు రామ మందిర ప్రారంభోత్సవానికి భారీ సంఖ్యలో ప్రముఖులు, భక్తులు హాజరు కానున్నారు. ఈ నేపధ్యంలో రామ మందిరం భద్రతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించనున్నారని తెలుస్తోంది. AIకి సంబంధించిన అధునాతన పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. వీటి ద్వారా అయోధ్యలోని అన్ని ప్రధాన ప్రదేశాలను సందర్శించే వ్యక్తులను నిశితంగా పరిశీలించవచ్చు. IB, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇతర భద్రతల సమన్వయంతో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించినట్లు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
