AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2021: దుర్గమ్మ మండపంగా దుబాయ్ బుర్జ్ ఖలీఫా టవర్‌.. అమ్మవారికి ఘనంగా పూజలు

Navaratri 2021: దసరా సందడి దేశవ్యాప్తంగా మొదలైంది. పశ్చిమ బెంగాల్లో దుర్గా విగ్రహాలను వివిధ రూపాల్లో అలంకరణ చేసి పూజలను చేస్తున్నారు. ఇక కోల్‌కతా ప్రజలు కూడా ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా అమ్మవారికి వినూత్నమైన కొత్త థీమ్‌తో మండపం నిర్మించారు. వార్తల్లో నిలిచారు.

Surya Kala
|

Updated on: Oct 07, 2021 | 9:57 PM

Share
కోల్‌కతాలోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్‌లో దుబాయ్ బుర్జ్ ఖలీఫా ప్రతిబింబించేలా ఒక ప్రత్యేకమైన పండల్‌ ను నిర్మించారు.  దుబాయ్ బుర్జ్ ఖలీఫా థీమ్ ఆధారంగా క్లబ్ లేక్-టౌన్‌లో 145 అడుగుల పండల్‌ని రూపొందించారు.

కోల్‌కతాలోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్‌లో దుబాయ్ బుర్జ్ ఖలీఫా ప్రతిబింబించేలా ఒక ప్రత్యేకమైన పండల్‌ ను నిర్మించారు. దుబాయ్ బుర్జ్ ఖలీఫా థీమ్ ఆధారంగా క్లబ్ లేక్-టౌన్‌లో 145 అడుగుల పండల్‌ని రూపొందించారు.

1 / 5
ప్రతి సంవత్సరం, మేము ఐకానిక్ భవనాల ప్రతిరూపం రూపంలో మండపాలను నిర్మిస్తామని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ ప్రెసిడెంట్ సుజిత్ బోస్ చెప్పారు. ఇంతకుముందు..  పారిస్ ఒపెరా, కేదార్‌నాథ్ , పూరి జగన్నాథ ఆలయం థీమ్ లతో దుర్గమ్మ మండలపాలను నిర్మించామని తెలిపారు.

ప్రతి సంవత్సరం, మేము ఐకానిక్ భవనాల ప్రతిరూపం రూపంలో మండపాలను నిర్మిస్తామని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ ప్రెసిడెంట్ సుజిత్ బోస్ చెప్పారు. ఇంతకుముందు.. పారిస్ ఒపెరా, కేదార్‌నాథ్ , పూరి జగన్నాథ ఆలయం థీమ్ లతో దుర్గమ్మ మండలపాలను నిర్మించామని తెలిపారు.

2 / 5
ఈ బుర్జ్ ఖలీఫా పండల్‌ రాత్రిపూట ప్రత్యేకంగా వెలుగులు విరజిమ్ముతుంది. ఇందుకోసం ప్రత్యేక లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఈ బుర్జ్ ఖలీఫా పండల్‌ రాత్రిపూట ప్రత్యేకంగా వెలుగులు విరజిమ్ముతుంది. ఇందుకోసం ప్రత్యేక లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

3 / 5
 ఇక ఈ మండపాన్ని 250 మంది కార్మికులు రెండు నెలలపాటు కష్టపడి నిర్మించారు.

ఇక ఈ మండపాన్ని 250 మంది కార్మికులు రెండు నెలలపాటు కష్టపడి నిర్మించారు.

4 / 5
ఓ వైపు దుర్గమ్మని పూజిస్తూనే మరో వైపు సామజిక సేవలను కూడా నిర్వహిస్తున్నామని బోస్ చెప్పారు. COVID-19 నిబంధనలు పాటిస్తూ.. దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఓ వైపు దుర్గమ్మని పూజిస్తూనే మరో వైపు సామజిక సేవలను కూడా నిర్వహిస్తున్నామని బోస్ చెప్పారు. COVID-19 నిబంధనలు పాటిస్తూ.. దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

5 / 5
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?