Telugu News » Spiritual » My Home Group Chairman Jupally Rameshwar Rao visited the SV Goshala in Tirumala after being sworn in as a board member of the TTD
TTD Member Jupally: తిరుమల శ్రీవారి నవనీత సేవ, దర్శనంలో తరించిన టీటీడీ బోర్డ్ మెంబర్ జూపల్లి రామేశ్వర్ రావు
Venkata Narayana |
Updated on: Oct 07, 2021 | 10:49 AM
Tirumala - Jupally Rameswar Rao: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిరుమల శ్రీవారి నవనీత సేవ, తదుపరి తిరుమలేశుని దర్శనంలో పాల్గొని తరించిన మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు
Oct 07, 2021 | 10:49 AM
దేవదేవుడు తిరుమల శ్రీవారి నవనీత సేవలో టీటీడీ బోర్డు మెంబర్.. మైహోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు
1 / 9
దేవదేవుడు తిరుమల శ్రీవారి నవనీత సేవలో టీటీడీ బోర్డు మెంబర్.. మైహోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు పాల్గొన్నారు.