Tamilnadu Ramanatha Swamy Temple: తమిళనాడులో ఉన్న అతి పురాతన రామనాథ స్వామి దేవాలయ రహస్యాలు..
దేశంలో ఉన్న అన్ని ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రాలలో దేవాలయాలన్నింటికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాంటి ఆలయాల్లో రామనాథ స్వామి దేవాలయం ఒకటి. ఈ రామనాథ స్వామి దేవాలయం భారత దేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో నెలకొని ఉంది. ఈ దేవాలయం 12 వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడింది. ఈ ఆలయం రహస్యాలు తెలుసుకుందాం.
Most Read Stories